డీఎంహెచ్వో డాక్టర్ రామ్మనోహర్రావు నారాయణపేట టౌన్, మే 31 : ప్రతిఒక్కరూ పొగాకు వాడకాన్ని అరికట్టాలని డీఎంహెచ్వో డాక్టర్ రామ్మనోహర్రావు పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక ది నం సందర్భంగా పట్ట�
ఆలయాల్లో ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకున్న భక్తులు నారాయణపేట, మే 31 : పట్టణంలోని పళ్లలో ఉన్న పో ల్కమ్మ అమ్మవారి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రా రంభమయ్యాయి. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్ర త్యేకంగా అలంకర
రూ.16కోట్లతో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒప్పందం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మే 31: అభివృద్ధి అంటే ఇదీ అనే విధంగా మహబూబ్నగర్ �
రేపటి నుంచి పదో మూల్యాంకనం 1,294 మంది టీచర్ల ఎంపిక మహబూబ్నగర్ టౌన్, మే 31: ఇటీవలే ముగిసిన పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం జూన్ 2 నుంచి ప్రారంభంకానున్నది. మూల్యాంకనానికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లా క�
ఆర్డీవో రాములు గద్వాల, మే 30: కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి 37 ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్డీవో రాములు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులను ఆర్డీవో స్వీకరించ
కలెక్టర్ ఉదయ్కుమార్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-చలానా నమోదు ఎస్పీ మనోహర్ నాగర్కర్నూల్, మే 30: ప్రజల రక్షణ, భద్రత లక్ష్యంగా నేరాల అదుపుకోసం జిల్లా వ్యాప్తంగా పోలీస్శాఖ ప్రజల భాగస్వామ్యంతో ట్ర�
ఎలాంటి సహాయ సహకారానికైనా సిద్ధం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ ఉచిత కోచింగ్ సెంటర్ సందర్శన మహబూబ్నగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మినీ ట్యాంక్ బండ్, ఐలాండ్�
నేటి నుంచి ఓపెన్ ఇంటర్, పదోతరగతి పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 సెంటర్లు హాజరుకానున్న 6,101 మంది విద్యార్థులు మహబూబ్నగర్టౌన్, మే 30: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి జూన్ 18వరకు
సత్తాచాటిన పాలమూరు బిడ్డలు నాలుగో ప్రయత్నంలో సివిల్స్ సాధించిన డా.కిరణ్మయివిజయ్కుమార్ 448వ ర్యాంక్ సాధించిన రాచాలపల్లి వాసి సంతోష్కుమార్రెడ్డి అభినందిస్తున్న ఉమ్మడి జిల్లావాసులు ‘కుటుంబ బాధ్యత
అన్ని వర్గాల వారు సంతోషంగా జీవిస్తున్నారు : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బాలానగర్, నవాబ్పేట మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన బాలానగర్, మే 30 : గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే �
పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా పనులు గుర్తించాలి చేసిన అభివృద్ధి పనుల బోర్డులు ఏర్పాటు చేయాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ మహబూబ్నగర్, �
బాలల చట్టాలపై అవగాహన ఉండాలి మహిళా నాయకురాళ్లు శ్రద్ధ తీసుకోవాలి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, మే 30 : బాల్య వివాహాలను ప్రోత్సహించరాదని, మహిళా నాయకురాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల ని �
అమావాస్య సందర్భంగా అన్నదానం మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఊట్కూర్, మే 30 : మండలకేంద్రంలోని శబరి పీఠం అయ్యప్పస్వామి ఆలయంలో సోమవారం సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం
నారాయణపేట టౌన్, మే 30 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సో మవారం మహబూబ్నగర్ నుంచి వెబెక్స్ నుంచి పేట, మహబూబ్న