ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మల్దకల్, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మేకలసోంపల్లిలో రూ.10లక్షలతో నిర�
ఇటిక్యాల, జూన్15: కృష్ణానదికి స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. బీచుపల్లి క్షేత్రంలో వేసవికాలం కావడంతో నదీప్రవాహం పూర్తిగా ఎండిపోయి వాగును తలపిస్తూ ప్రవహిస్తున్న కృష్ణమ్మకు బుధవారం స్వల్పంగా వరద పెరిగ�
ఎమ్మెల్యే అబ్రహం ప్రశాంతంగా మండల సర్వసభ్య సమావేశం ఉండవెల్లి, జూన్ 15: దేశంలో కరెంట్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ�
ఎత్తు ప్రాంతాలకూ మార్కండేయ రిజర్వాయర్తో సాగునీరు మంత్రి కేటీఆర్ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి బిజినేపల్లి, జూన్ 15 : రైతుల పొలాలకు సాగునీరందించడ�
నవాబ్పేటలో త్వరలోనే సెంట్రల్ లైటింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నవాబ్పేట, జూన్ 15: రోడ్డు విస్తరణలో భాగంగా మండల కేంద్రంలో ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ
18 నుంచి పంపిణీకి ఏర్పాట్లు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ ఉమ్మడి జిల్లాకు 20,281.08 మెట్రిక్ టన్నులు ఒక్కో లబ్ధిదారుడికి 5 కిలోలు అదనంగా.. స్టాక్ పాయింట్ల నుంచి దుకాణాలకు.. నిన్నటితో ముగిసిన జూన్ కోటా వనపర్తి,
పారిశుధ్య పనులు ముమ్మరం శిథిల భవనాలు తొలగింపు హరితహారం, నర్సరీల నిర్వహణకు చర్యలు పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఊట్కూర్, జూన్ 15 : ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ
పాలమూరు ప్రజలు తలెత్తుకొని తిరిగేలా చేస్తాం ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తా.. ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ టీఆర్ఎస్లో 100 మంది చేరిక మహబూబ్నగర్, జూన్ 15 : అందరం కలిసిమెలి సి మహబూబ్నగర�
ఒక్కో పేద కుటుంబానికి రూ.10 లక్షలు అందజేత నియోజకవర్గంలో వంద మందికి లబ్ధి మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, జూన్ 15 : దళితోద్ధరణ కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఎ మ్మ�
రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుదాం.. మనిషి శరీరంలో రక్తం ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది.. ప్రమాదాల బారిన పడినప్పుడు, గర్భిణులకు, శస్త్రచికిత్స సమయంలోనూ బాధితులకు రక్తం అవసరమవుతుంది.
నాగరికత ఎంత ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. దుక్కి దున్నందే తిండి దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు.. పట్టెడన్నం పుట్టదు. అన్నదాతలు మొదట దుక్కి దున్నడాన్ని ఏరువాక పౌర్ణమి అంటారు. ఓషదులకు,
వనపర్తి మండలంలోని కిష్టగిరి, పెద్దగూడెంతండా, పెద్దగూడెం గ్రామాలకు సాగునీరందించేందుకు సీఎం కేసీఆర్ను ఒప్పించి నిధులు తీసుకొస్తానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
పట్టణంలోని వివిధ వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సోమవారం 1, 2, 4, 11, 18, 8తోపాటు ఆయా వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.