మొక్కులు చెల్లించుకున్న భక్తులు పోటీపడి తేరును లాగిన భక్తజనం వేడుకకు భారీ బందోబస్తు ఊట్కూర్, ఆగస్టు 22 : మండలంలోని పులిమామిడి గుట్టపై వెలిసిన రామలింగేశ్వరస్వామి రథోత్సవ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో త�
వెంకట్రామారెడ్డి పాలమూరువాసి కావడం గర్వకారణం ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరు, ఆగస్టు 22: కులమతాలకతీతంగా జాతికోసం పాటుపడిన మహనీయుడు రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి అని ఎక్సైజ్శాఖ మంత్రి డ�
ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, ఇద్దరు పిల్లలు బలవన్మరణం నిజామాబాద్ జిల్లాలోని కపిల హోటల్లో ఘటన ఆదిలాబాద్, జైనథ్ మండలాల్లో విషాదఛాయలు ఎదులాపురం, ఆగస్టు 21 : నిజామాబాద్ జిల్లాకు చెందిన కొత్తకొండ అనసూ�
డిస్కంలపై మోడీ సర్కారు కుట్ర కరెంట్ కొనుగోళ్లపై నిషేధం తగ్గనున్న విద్యుత్ సరఫరా ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల రైతులపై ప్రభావం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి నిర్మల్ టౌన్, ఆగస్టు 21: కేంద్�
ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా సామూహిక వనమహోత్సవంఊరూరా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు పలుచోట్ల పాల్గొన్న ఎమ్మెల్యేలు, చిన్నయ్య, ఆత్రం సక్కు, కలెక్టర్లు భారతీహోళికేరి, రాహుల్రాజ్ స్వతంత్ర భారత
జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్రెడ్డి మొక్కలు నాటిన కలెక్టర్ షేక్యాస్మిన్ గ్రామగ్రామాన మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు వనపర్తి రూరల్, ఆగస్టు 21 : జిల్లాలోని ప్రతి పట్టణం,పల్లెలను హరితహారం ద్వారా పచ�
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి దళితబంధు పథకం కింద సెంట్రింగ్ దుకాణం ప్రారంభం నాగర్కర్నూల్, ఆగస్టు 21: ప్రతి దళితుడు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించార
క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 21 : మహబూబ్నగర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు ఆహ్లాదం అందించాలనే ఉద్దేశంతో పార్కులను ఏర్పాటు చేశామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీన�
రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జల్దిబిందె ఊరేగింపు పులిమామిడి గుట్టపై స్వామిని దర్శించుకున్న భక్తులు ఊట్కూర్, ఆగస్టు 21 : భక్తులకు కొంగు బంగారమై దీ వించే పులిమామిడి రామలింగేశ్వరస్వామిని �
ఇక 20 రకాల పనులే.. కేంద్రం కొత్త మెలిక అవి పూర్తైతేనే మరిన్ని పనులు రెండు పూటలా కూలీల సంతకాలు ఈనెల 1నుంచి కొత్త నిబంధన ఉపాధి హామీపై కేంద్రం రోజుకో మెలిక పెడుతున్నది.పేదలకు సొంతూళ్లోనే ఉపాధి కల్పించి వలసలు వ�
నేడు ఎదుర్కోళ్లు , రేపు కల్యాణోత్సవం ఏర్పాట్లు చేసిన పాలక మండలి గద్వాలటౌన్, ఆగస్టు 21: ఎల్లల్లో ఉండి రక్షించే తల్లి ఎల్లమ్మ(జములమ్మ)…ఎల్లచోట ఉండి ఎల్లవేళలా ప్రజలందరినీ కాపాడే తల్లి జములమ్మ తల్లి…నడిగ�
వారి సంక్షేమానికి సర్కార్ పెద్దపీట సీఎం కేసీఆర్ తండాలను జీపీలుగా మార్చారు గిరిజనులు అభివృద్ధికి కలిసిరావాలి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జేపీనగర్ తీజ్ ఉత్సవాలకు హాజరు తీజ్ ఉత్స
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి ప్రతి జీపీలో 500 నాటేలా చర్యలు రక్షించే బాధ్యత తీసుకోవాలి పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా �
పీయూ నాన్టీచింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి వైస్చాన్స్లర్ నివాస సముదాయం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరు, ఆగస్టు 21 : పాలమూరు యూనివర్సిటీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందు�
ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలి : జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు మిడ్జిల్, ఆగస్టు 21 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ