ముందు చూపుతో పనిచేస్తున్న సర్కార్ వనపర్తి జిల్లాలో పెరిగిన భూగర్భ జలాలు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిస్వార్థ సేవలందించినందుకు గ్రామ రత్న అవార్డుల పంపిణీ గోపాల్పేట, ఆగస్టు 26 : అన్ని
అధికారం కోసం కుట్రలు చేస్తున్నది కమలం పార్టీ తీరుపై యువత అప్రమత్తంగా ఉండాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరికలు మహబూబ్నగర్, ఆగస్టు 26 (నమ స్తే తెలం
హన్వాడ మండలంలో కొత్తగా 1,364మందికి పింఛన్లు నేటి నుంచి లబ్ధిదారులకు పింఛన్కార్డులు పంపిణీ చేయనున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ హన్వాడ, ఆగస్టు 26 : ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 57ఏండ్లు నిండిన వారికి ఆసరా పింఛన్
ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అనురాగ్శర్మ నారాయణపేట, ఆగ స్టు 26 : అమ్మాయిలు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు, మాజీ డీజీపీ అనురాగ్శర్మ సూచించా�
మహ్మదాబాద్, ఆగస్టు 26 : సేవాగుణానికి మారుపేరు మదర్ థెరిస్సా అని మాజీ ఎంపీపీ శాంతిబాయి అన్నారు. మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా శుక్రవారం మండలకేంద్రంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద
అలంపూర్ నియోజకరవ్గ టీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే అబ్రహంపై షర్మిలా వ్యాఖ్యలపై కౌంటర్ ఉండవెల్లి, ఆగస్టు 25: అభివృద్దిలో అలంపూర్ నియోజకవరాన్ని అన్నిరంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న ట
ఎడ్లబండి సాయంతో పిచికారీ యంత్రం కూలీల అవసరం లేకుండా కనిపెట్టిన రైతు 15 నిమిషాల్లో ఎకరాకు మందు కొట్టొచ్చు ఇంటింటా ఇన్నోవేటర్ కింద రాష్ట్ర స్థాయికి ఎంపిక ప్రశంసించిన కలెక్టర్, ఎమ్మెల్యేలు మహబూబ్నగర్,
150 మంది విద్యార్థులతో తరగతులు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ జాతీయ మెడికల్ కమిషన్ అనుమతి 24 గంటలూ.. అత్యవసర వైద్యం అమలవుతున్న సీఎం కేసీఆర్ హామీ నాగర్కర్నూల్ జిల్లా ప్రజల హర్షం త్వరల�
ప్రభుత్వ దవాఖానల్లో సుఖ ప్రసవాలను ప్రోత్సహించాలి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మొహంతి మహబూబ్నగర్, అచ్చంపేటలో పర్యటన మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 25: అన్ని రకాల రక్త పరీక్షలు చేయాలని తె�
అన్ని వర్గాల ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం తెలంగాణలో పుష్కలంగా సాగునీరు సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర మంత్రి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, ఆగస్టు 25: పల్లెనిద్ర కార్యక్రమాలు రాష్ట్రంలో వనపర్తి
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 300మంది టీఆర్ఎస్లో చేరిక మహబూబ్నగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలోని రైతు సంక్షేమం కోసం ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్క
తెలంగాణలో ప్రతి కుటుంబం అండగా ఉంటుంది.. ఈడీ,సీబీఐలకు బెదరం ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఆగస్టు 25(న
సీఐలు సీతయ్య, జనార్దన్గౌడ్, రాంలాల్ నిబంధనలు ఎవరూ అతిక్రమించొద్దు ఎలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వినాయక మండపాల ఏర్పాటుకు స్టేషన్లో అనుమతి హిందూ, ముస్లింలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులత�