మండలంలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు, ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో వాహనదారులు ఇష్టారాజ్యంగా ప్రధాన రహదారులపై వాహనాలు పార్కింగ్ చేయడంతోపాటు పలువురు ఇక్కట్లకు గురవుతున్నారు.
నేటి పోటీ ప్రపంచంలో కా లానికి అనుగుణంగా ప్రతిఒక్కరూ జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో యువకులు ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ ఎంతగానో ఆదరిస్తున్నారు.
రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాస గృహంలో సీఎం సహాయ నిధి చెక్కులను ఆదివారం లబ్ధ్దిదారులకు ఆయన
జడ్చర్ల మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని 7వ వార్డులో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బాదేపల్లి-బూరెడ్డిపల్లి ప్రధానర
ప్ర స్తుతం నేరాల తీరు మారుతున్నదని, అర్బిట్రేషన్స్ (ఒప్పంద సంబంధ వివాదాలు), ట్రేడ్మార్క్, సైబర్క్రైం వంటి కొత్త తరహా నేరాలను ఎదుర్కోవాల్సి వస్తున్నద ని హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ నాగార్జున,
మును గోడులో కారు గుర్తు విజయం తథ్యమని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద ఉన్న సినిర్జీ కెమికల్స్ కంపెనీలో మంత్రి ప్రచారం నిర్వహిం
వానకాలం సాగు ముగియడంతో రైతన్నలు యాసంగి సాగుకు సన్నద్ధమవుతు న్నారు. ఇప్పటికే వేసిన వరి, పత్తితోపాటు ప లు రకాల పంటలు చేతికి వచ్చాయి. వరి కోత దశకు చేరుకున్నది.
వనప ర్తి డిపో లాభాల బాటలో పయనిస్తున్నది. ఆర్టీసీ అంటే ఎప్పుడూ నష్టాలే.. ఇక బాగుపడదు.. మూసేయాల్సిం దే అని గతంలో విమర్శలు ఉండేవి.. రవాణా సేవల్లో మెరుగ్గా ఉన్నా.. ప్రయాణికులు అధికంగా ఆదరిస్తున్న టీఎస్ ఆర్టీసీ�
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్ల నుంచి 80,400, విద్యుదుత్పత్తి నుంచి 20,717, సుంకేసుల నుంచి 51,732, హంద్రీ నుంచి 117 క్యూసెక్కులు విడుదల చేశారు.