చేనేతపై విధించిన జీఎస్టీని తక్షణమే రద్దుచేసి చేనేతలకు చేయూ త నిద్దామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పీఎం మోదీకి పోస్ట్ కార్డు రాశారు.
విద్యార్థులకు అర్థవంతంగా బోధించి సర్కార్ బడుల్లో విద్యాప్రమాణాలు మెరుగు ప ర్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఉపాధ్యాయుల ను ఆదేశించారు. మండలంలో కలెక్టర్ మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు
చేనేత రంగంపై బీజేపీ ప్రభు త్వం విధించిన జీఎస్టీ 5 నుంచి 12శాతం పెంచడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ప్రధానమంత్రికి మంగళవారం రద్దు చేయాలని ఉత్తరాలు రాశారు.
దీపావళి సంబురాలను జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. చెడుపై మంచిని సాధించిన విజయానికి సూచికగా, మహిళా శక్తికి ప్రతిరూపంగా, అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, విజ్ఞాన్ని ప్రసాదించాలని, సిరి �
పేదలకు అండగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నా రు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్క�
బీఎస్ఎన్ఎల్,ఎల్ఐసీ వంటి అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను ఫర్ సేల్ అనే తీరుగా బోర్డు పెట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలువునా అమ్మేస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శ
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు చింతకుంట మండల నాయకులు మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా, శివన్నగూడె�
దేశ ప్రజల మధ్య కులం, మతం పేరుతో బీజేపీ చిచ్చు పెడుతున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ధ్వజమెత్తారు. భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. దేశ ప్రజలంతా ఐక్య భారత్ను కోరుకుంటున్నారని త�
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మార్కెట్లు సందడిగా మారాయి. దీపాలు, బంతిపూలు, స్వీట్లు, పటాకులతోపాటు బంగారు ఆభరణాలు కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
లంపీ స్కిన్ వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. దీంతో పాడి రైతులతో పాటుగా ప్రజలందరిపైనా ప్రభావం చూపించే పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పశువులన్�
జోగుళాంబ గద్వాల జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు విపత్తును ఎదుర్కొంటున్నారు. గతేడాది అధిక దిగుబడి రావడంతో ఈ ఏడాది జిల్లాలో రైతులు ఎక్కువ భాగం పత్తిని సాగు చేశారు.
దేశ సేవలో విధి నిర్వహణలో ఎందరో పోలీసులు విలువైన ప్రాణాలను ఆర్పించారని, వారి త్యాగాలు, పోరాటాల స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో గుప్తనిధులు ఉన్నాయంటూ.. కొందరు దుండగులు ఛూ..మంతర్ పేరుతో మోసం చేసి.. రైస్మిల్ యజమానితో సుమారుగా రూ.25 లక్షలు కాజేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది.