చెక్డ్యాం, కాజ్వే నిర్మాణంతో నెరవేరుతున్న చింతకుంట ప్రజల చిరకాల స్వప్నం తెలంగాణ వచ్చాక 14 లక్షల మంది వలసకూలీలు సొంతూళ్లకు.. మంత్రి శ్రీనివాస్గౌడ్ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, జనవ�
పొంచి ఉన్న ఒమిక్రాన్ ముప్పు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి దావత్లకు దూరంగా ఉండాలి ఉమ్మడి జిల్లాలో 3 మెడికల్ కళాశాలలు పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్లోకి.. జీవో-317పై రాద�
వైద్యంలో రాష్ర్టాన్ని నెంబర్వన్ చేయడమే లక్ష్యం ఉదయం 9 నుంచి పీహెచ్సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండాలి సమీక్షలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మహబూబ్నగర్, జనవరి 18 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) :
దిగుబడిలో సిరులు కురిపిస్తున్న తోట ఆదర్శంగా నిలుస్తున్న రైతు వెంకటయ్య ఏడాదికి 450 క్వింటాళ్ల పంట రూ.3.37 లక్షల లాభం కోడేరు, జనవరి 18 : మండల కేంద్రానికి చెందిన రైతు నల్లవెల్లి వెంకటయ్య అరటి తోటసాగు చేసి అధిక లాభ�
వైభవంగా రెండో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం వేలాదిగా తరలివచ్చిన భక్తులు పులకించిన సింగవట్నం క్షేత్రం పూజలు చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి దంపతులు, ప్రముఖులు ఆకట్టుకున్న చెంచుల ప్రదర�
పంటలకు భిన్నంగా గడ్డి సాగు నిత్యం కూలీలకు చేతినిండా పని రాజాపూర్, జనవరి 18 : గ్రామీణ ప్రాంత రైతులు ము ఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి పంటలను సాగు చేస్తా రు. ప్రకృతి కరుణించి మంచిగా పంట వస్తేనే చేతినిండా డ బ్బులు �
తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిపై రైతులు మొగ్గు డ్రిప్ సహాయంతో ఇతర పంటలు సాగు రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు హన్వాడ, జనవరి 18 : యాసంగిలో పండించిన ధా న్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు �
ఘనంగా సింగవట్నం బ్రహ్మోత్సవాలు రథం ఎదుట హోమం పకడ్బందీగా పోలీసు బందోబస్తు కిలోమీటరు దూరంలోనే వాహనాలు నిలిపివేత కొల్లాపూర్, జనవరి 18: మండలంలోని సింగవట్నం లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 15న ప్రా
బాలానగర్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు ఘనస్వాగతం బాలానగర్లో ట్రామా కేర్ సెంటర్, నవాబ్పేట దవాఖాన స్థాయి పెంపునకు హామీ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు జడ్చర్లటౌన్, (బాలానగర్)/నవాబుపేట జనవర�
మార్మోగిన శివనామస్మరణ నంది వాహనసేవలో ఉత్సవమూర్తులు అచ్చంపేట, జనవరి 18: నల్లమల కొండల్లో వెలసిన ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు ప్రదోషక�
గ్రామీణ ప్రాంతాలకు కార్పొరేట్ స్థాయి సేవలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా పీహెచ్సీలు అందుబాటులోకి ఎక్స్రే, స్కానింగ్,ఈసీజీ, ఓటీ నేడు బాలానగర్, కోయిలకొండ సీహెచ్సీల ప్రారంభోత్సవం హాజరుకానున్న మంత్�
నేటితో మంచాలకట్ట దుర్ఘటనకు పదిహేను సంవత్సరాలు నదిలో పుట్టిమునిగి 61మంది మృతి స్వరాష్ట్రంలో తీరనున్న పుట్టి కష్టాలు సోమశిల-సిద్ధేశ్వరం వంతెనకు మోక్షం 2007 జనవరి 18..అంతా కలిసి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూ�