ముందస్తు జాగ్రత్తలతోనే కరోనా నియంత్రణ : అదనపు కలెక్టర్ సీతారామారావు జడ్చర్లటౌన్, జనవరి 21 : ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని పలు వ�
ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించిన అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కరోనా లక్షణాలున్న వారికి కిట్ల పంపిణీ ఊట్కూర్, జనవరి 21 : ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో శుక్రవార
పాలమూరు టు పట్నం వరకూ.. ప్రయాణికులను ఆకర్షిస్తున్న ఏసీ బస్సులు రోజుకూ ఐదు సర్వీసులు అందుబాటులో ఉంచుతున్న ఆర్టీసీ అధికారులు మహబూబ్నగర్, జనవరి 21 : ఆర్టీసీ ప్రయాణికులు నూతన ఆలోచనలకు అనుణంగా అవసరమైన చర్యలు
ముగిసిన యాసంగి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో రూ. 1216.32 కోట్లు జమ ఉమ్మడి జిల్లాలో 9,50,215 మందికి లబ్ధి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాత ఉమ్మడి జిల్లాలో రైతుబంధు వివరాలు జోగుళాంబ గద్వాల రైతుల సంఖ్య1,56,829 అందిన సాయం
రూ.44.71 కోట్లు కేటాయించిన సర్కార్ 40 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు అన్నదాత ల హర్షం సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం గోపాల్పేట, జనవరి 20 : మండలంలోని బుద్ధారం పెద్ద చెరువుకు మహర్
గౌరిదేవిపల్లి ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-3 వద్ద ఘటన మృతదేహాల కోసం గజ ఈతగాళ్లతో పోలీసుల గాలింపు మృతుడు నరేష్కు భార్యతోపాటు మూడు నెలల చిన్నారి నాగర్కర్నూల్లో డిగ్రీ చదువుతున్న కళ్యాణి రేవల్లి/కల్వకుర్తి రూర
మండల సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి రాజాపూర్, జనవరి 20 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి అన్నారు. గు�
18 ఎకరాల భూమి స్వాహాకు యత్నం ఆలస్యంగా వెలుగులోకి ఘటన పోలీస్స్టేషన్లో రెవెన్యూ సిబ్బందిపై ఫిర్యాదు మాగనూర్, జనవరి 20 : మండలంలోని లక్ష్మీపురం భూముల అక్రమాలు ఆలస్యంగా వెలుగులో కి వచ్చాయి. డిప్యూటీ తాసిల్ద�
నూతన అందాన్ని సంతరించుకున్న జాతీయ రహదారి జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి గోడలపై పెయింటింగ్.. చూపరులను ఆకట్టుకుంటున్న సందేశాత్మక చిత్రాలు జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆకట్టుకుంటున్నది. గోడలపై వేసిన చిత్రాల�
గులాబీ పార్టీలో చేరిన వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లోకి వలసల పర్వం : ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి జడ్చర్ల, జనవరి 19 : రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన పల�
ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు మన పాలనను ప్రశంసిస్తున్న యావత్ దేశం డబుల్బెడ్రూం ఇండ్లతో తీరుతున్న సొంతింటి కల ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కందూరు, జానంపేటలో ‘డబుల్’ ఇండ్లు ప్రారం�
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మిడ్జిల్, జనవరి 19 : ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని వెలుగొమ్ములలో బుధవారం నిర్వహించిన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్