కేసముద్రం ఏప్రిల్ 30: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వి నియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ దీకొండ వెంక న్న సూచించారు. మండలంలోని కల్వల గ్రామంలో శుక్రవా రం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభి�
మండల ప్రత్యేక అధికారి సయ్యద్ ఖుర్షీద్ డోర్నకల్, ఏప్రిల్ 30 : కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని మండల ప్రత్యేక అధికారి సయ్యద్ ఖుర్షీద్ సూచించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో టాస్క్ ఫోర�
రూ.60 వేలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం మహబూబాబాద్, ఏప్రిల్ 30 : మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.60 వేల నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చ�
గార్ల, ఏప్రిల్ 19 : రైతన్న సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏఎంసీ, తిరుపతమ్మ దేవాలయ సమీపంలో పీఏసీఎస్ల ఆధ్వర్యం లో ఏర్పాటు �
గూడూరు, ఏప్రిల్19: ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన మృతుల కుంటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ హామీ ఇచ్చారు. సోమవారం మండలం లోని సోమ్లాతండాకు చెందిన బోడ సునీల్ ఆత్మహత్య చేసుకోగా, బాధిత కు
దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట | దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
రైల్వే ఉద్యోగి| జిల్లాలోని గార్ల మండలం బుద్ధారం తండాలో విషాదం చోటుచేసుకుంది. డోర్నకల్లో ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుద్ధారం తండాకు చెందిన వాంకుడోత్ రాజు రైల్వేలో పనిచేస్తున్నారు.