Minister Satyavathi Rathod | మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి క్యాంప్ కార్యాలయానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు చేసి, ప్రారంభోత్సవం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి కొడుకులు
ఎమ్మెల్యే శంకర్ నాయక్ | మహబూబాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ప రిశీలించారు. ఎమ్మెల్యే భవన నిర్మాణ మ్యాప్ను పరిశీలించి �
మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు పోలీసులకు ఉత్కృష్ట, ఆరుగురికి సేవా పతకాలు లభించినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్న రేలా జ�
బిర్సాముండా గంగారం : భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలి ఆదివాసీ వీరుడు బిర్సాముండా అని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూర్క యాదగిరి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఆదివాసీ ఉద్యోగ సంఘం, ఆదివా�
మహబూబాబాద్: మున్సిపాలిటీ పరిధిలో నడుస్తున్న వాహనాలు మంచి కండిషన్లో ఉండాలని చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కమీషనర్ ప్రసన్నరాణితో కలిసి మున్సిపల్ కార్యాలయంలో నడిచే వా
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 3వ విడత ప్రవేశాల గడువును పొడింగించినట్లు మానుకోట ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రాధాకృష్ణన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగ
Mahabubabad | మహబూబాబాద్ మండలం జమండ్లపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న గొర్రెలను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో
కలెక్టర్ శశాంక | ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కోసం మహబూబాబాద్ పట్టణంలోని తొర్రూరు బస్టాండ్ వద్ద ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన కోసం స్టడీ టూర్ బస్సులను జిల్లా కలెక్టర్ శశాంక జెండా ఊపి ప్రారంభించారు.