గార్ల, ఏప్రిల్ 19 : రైతన్న సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏఎంసీ, తిరుపతమ్మ దేవాలయ సమీపంలో పీఏసీఎస్ల ఆధ్వర్యం లో ఏర్పాటు �
గూడూరు, ఏప్రిల్19: ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన మృతుల కుంటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ హామీ ఇచ్చారు. సోమవారం మండలం లోని సోమ్లాతండాకు చెందిన బోడ సునీల్ ఆత్మహత్య చేసుకోగా, బాధిత కు
దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట | దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
రైల్వే ఉద్యోగి| జిల్లాలోని గార్ల మండలం బుద్ధారం తండాలో విషాదం చోటుచేసుకుంది. డోర్నకల్లో ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుద్ధారం తండాకు చెందిన వాంకుడోత్ రాజు రైల్వేలో పనిచేస్తున్నారు.
మహబూబాబాద్ : ఉద్యోగం రాలేదన్న క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిన సునీల్ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయ
నెల్లికుదురు, ఏప్రిల్ 1 : ఆడ జన్మ అత్యున్నతమైనదని, ఆడపిల్లలను రక్షించడం అందరి బాధ్యతని మండల ప్రత్యేకాధికారి బాలరాజు అన్నారు. ఐసీడీఎస్ సీడీపీవో హైమావతి ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో
మహబూబాబాద్, ఏప్రిల్ 1(నమ స్తే తెలంగాణ): మండలంలో అతిపెద్ద గ్రామమైన కంబాపల్లి ఒకప్పుడు ఎక్క డ చూసినా అపరిశుభ్రంగా ఉండే ది. పల్లెప్రగతి పనులతో దాని కథ మారిం ది. ప్రతి వీధిలో సీసీ రోడ్డు వేశారు. ప్రధాన రహదారి ప
జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అనినవ్రూ.8.22 కోట్ల మున్సిపల్ బడ్జెట్కు ఆమోదం.. తొర్రూరు, మార్చి 31 : తొర్రూరు మున్సిపల్ సమగ్ర అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం కృషి చేయాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ సూచి�