పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కళాశాలల ఏర్పాటుకు కృషిచేస్తాంబయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాంమెడికల్ కాలేజీ కోసం త్వరలో స్థలాన్ని పరిశీలిస్తాంగిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ నాయకులు హర్షతిరేకాలు వ్యక్తం చేశారు.
డయాలసిస్| కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారి డయాలసిస్ సేవలను ప్రభుత్వం విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఏర్పాట�
మహబూబాబాద్| రాష్ట్రంలో లాక్డౌన్ ఐదో రోజు కొనసాగుతున్నది. ఈ సందర్భంగా మహబూబూబాద్ జిల్లాలో లాక్డౌన్ అమలు తీరును మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. మహబూబాబాద్లోని కూరగాయల మార్కెట్లో పర�
మహబూబాబాద్, మే 13: ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువకాదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో కొవిడ్-19 ల�
ఎమ్మెల్యే శంకర్ నాయక్ | ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు అధైర్య పడొద్దని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు.
కేసముద్రం ఏప్రిల్ 30: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వి నియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ దీకొండ వెంక న్న సూచించారు. మండలంలోని కల్వల గ్రామంలో శుక్రవా రం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభి�
మండల ప్రత్యేక అధికారి సయ్యద్ ఖుర్షీద్ డోర్నకల్, ఏప్రిల్ 30 : కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని మండల ప్రత్యేక అధికారి సయ్యద్ ఖుర్షీద్ సూచించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో టాస్క్ ఫోర�
రూ.60 వేలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం మహబూబాబాద్, ఏప్రిల్ 30 : మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.60 వేల నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చ�
గార్ల, ఏప్రిల్ 19 : రైతన్న సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏఎంసీ, తిరుపతమ్మ దేవాలయ సమీపంలో పీఏసీఎస్ల ఆధ్వర్యం లో ఏర్పాటు �