ఎస్పీ కోటిరెడ్డిమహబూబాబాద్, మే 25 : పోలీసులు మానసిక ధైర్యాన్ని పెం పొందించుకోవాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. కరోనా బారిన పడి కోలుకున్న పోలీసు సిబ్బందికి మంగళవారం ఆయన తన కార్యాలయంలో డ్రైఫ్రూట్�
మార్కెట్ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీఅధికారులకు సూచనలుకురవిలో పర్యటించిన వీపీ గౌతమ్ మహబూబాబాద్, మే 25 : ‘నిత్యావసర సరుకులను అధిక ధరకు విక్రయించొద్దు. అలా విక్రయించిన షాపులపై చర్యలు తీసుకుంటామని’ కల
కొనసాగుతున్న ఇంటింటి సర్వేఅవగాహన కల్పిస్తున్న అధికారులు, నాయకులు తొర్రూరు, మే 25 : కరోనా బాధితులను అదుకునేం దుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కౌన్సిలర్ తూర్పాటి సంగీత అన్నారు. మడిపల్లి గ్రామానికి చెందిన
ప్రజల్లో పెరిగిన చైతన్యంకరోనాతో జనంలో వస్తున్న మార్పు తొర్రూరు, మే 18 : కరోనా రెండో దశ వ్యా ప్తితో ప్రజల్లో ఆందోళన, భయం అమాం తం పెరిగాయి. మారుమూల పల్లెలు, గూడేలనూ వైరస్ వదల్లేదు. ఫస్ట్ వేవ్లో పెద్దగా ప్రభా
పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కళాశాలల ఏర్పాటుకు కృషిచేస్తాంబయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాంమెడికల్ కాలేజీ కోసం త్వరలో స్థలాన్ని పరిశీలిస్తాంగిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ నాయకులు హర్షతిరేకాలు వ్యక్తం చేశారు.
డయాలసిస్| కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారి డయాలసిస్ సేవలను ప్రభుత్వం విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఏర్పాట�
మహబూబాబాద్| రాష్ట్రంలో లాక్డౌన్ ఐదో రోజు కొనసాగుతున్నది. ఈ సందర్భంగా మహబూబూబాద్ జిల్లాలో లాక్డౌన్ అమలు తీరును మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. మహబూబాబాద్లోని కూరగాయల మార్కెట్లో పర�
మహబూబాబాద్, మే 13: ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువకాదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో కొవిడ్-19 ల�
ఎమ్మెల్యే శంకర్ నాయక్ | ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు అధైర్య పడొద్దని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు.