మానుకోట| మానుకోట అభివృద్ధే తన ఆశయమని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మానుకోట రూపురేఖలు మారుతున్నాయని, మరికొన్ని రోజుల్లో మహబూబాబాద్ పట్టణం సుందరంగా మారబోతున్నదని చెప్పారు.
భారీ చోరీ| మహబూబాబాద్: జిల్లాలోని ఓ ఎరువుల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నర్సింహులపేట మండలం పెద్దనాగారంలోని ఎరువుల దుకాణంలో దుండగులు భారీ మొత్తంలో విత్తనాలు, నగదు ఎత్తుకెళ్లారు.
కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి గ్రామంలో కరోనాతో ఒక్కరోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందారు. కరోనా సోకి గ్రామానికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయులు ముత్యాల ఆనందం(85) ఖమ్మం దవాఖానలో చి�
ఎస్పీ కోటిరెడ్డిమహబూబాబాద్, మే 25 : పోలీసులు మానసిక ధైర్యాన్ని పెం పొందించుకోవాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. కరోనా బారిన పడి కోలుకున్న పోలీసు సిబ్బందికి మంగళవారం ఆయన తన కార్యాలయంలో డ్రైఫ్రూట్�
మార్కెట్ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీఅధికారులకు సూచనలుకురవిలో పర్యటించిన వీపీ గౌతమ్ మహబూబాబాద్, మే 25 : ‘నిత్యావసర సరుకులను అధిక ధరకు విక్రయించొద్దు. అలా విక్రయించిన షాపులపై చర్యలు తీసుకుంటామని’ కల
కొనసాగుతున్న ఇంటింటి సర్వేఅవగాహన కల్పిస్తున్న అధికారులు, నాయకులు తొర్రూరు, మే 25 : కరోనా బాధితులను అదుకునేం దుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కౌన్సిలర్ తూర్పాటి సంగీత అన్నారు. మడిపల్లి గ్రామానికి చెందిన
ప్రజల్లో పెరిగిన చైతన్యంకరోనాతో జనంలో వస్తున్న మార్పు తొర్రూరు, మే 18 : కరోనా రెండో దశ వ్యా ప్తితో ప్రజల్లో ఆందోళన, భయం అమాం తం పెరిగాయి. మారుమూల పల్లెలు, గూడేలనూ వైరస్ వదల్లేదు. ఫస్ట్ వేవ్లో పెద్దగా ప్రభా