విద్యుదాఘతం| మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. భోజ్య తండాలో కరెంట్ షాక్కు గురై ఇద్దరు యువ రైతులు మరణించారు. ఇవాళ ఉదయం తండాకు చెందిన భూక్య సుధాకర్, మాలోతు యాకూబ్ ఇవాళ ఉదయం �
మానుకోట| మానుకోట అభివృద్ధే తన ఆశయమని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మానుకోట రూపురేఖలు మారుతున్నాయని, మరికొన్ని రోజుల్లో మహబూబాబాద్ పట్టణం సుందరంగా మారబోతున్నదని చెప్పారు.
భారీ చోరీ| మహబూబాబాద్: జిల్లాలోని ఓ ఎరువుల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నర్సింహులపేట మండలం పెద్దనాగారంలోని ఎరువుల దుకాణంలో దుండగులు భారీ మొత్తంలో విత్తనాలు, నగదు ఎత్తుకెళ్లారు.
కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి గ్రామంలో కరోనాతో ఒక్కరోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందారు. కరోనా సోకి గ్రామానికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయులు ముత్యాల ఆనందం(85) ఖమ్మం దవాఖానలో చి�