మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు | మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి సత్యవతి | సీసీబీ బ్రాంచ్ ను ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు మార్నేని రవీందర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి మంత్రి సత్యవతి ప్రారంభించారు.
జయశంకర్ సార్కు నివాళులు | జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ 87 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విద్యుదాఘతం| మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. భోజ్య తండాలో కరెంట్ షాక్కు గురై ఇద్దరు యువ రైతులు మరణించారు. ఇవాళ ఉదయం తండాకు చెందిన భూక్య సుధాకర్, మాలోతు యాకూబ్ ఇవాళ ఉదయం �
మానుకోట| మానుకోట అభివృద్ధే తన ఆశయమని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మానుకోట రూపురేఖలు మారుతున్నాయని, మరికొన్ని రోజుల్లో మహబూబాబాద్ పట్టణం సుందరంగా మారబోతున్నదని చెప్పారు.
భారీ చోరీ| మహబూబాబాద్: జిల్లాలోని ఓ ఎరువుల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నర్సింహులపేట మండలం పెద్దనాగారంలోని ఎరువుల దుకాణంలో దుండగులు భారీ మొత్తంలో విత్తనాలు, నగదు ఎత్తుకెళ్లారు.