నెల్లికుదురు, ఏప్రిల్ 1 : ఆడ జన్మ అత్యున్నతమైనదని, ఆడపిల్లలను రక్షించడం అందరి బాధ్యతని మండల ప్రత్యేకాధికారి బాలరాజు అన్నారు. ఐసీడీఎస్ సీడీపీవో హైమావతి ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో
మహబూబాబాద్, ఏప్రిల్ 1(నమ స్తే తెలంగాణ): మండలంలో అతిపెద్ద గ్రామమైన కంబాపల్లి ఒకప్పుడు ఎక్క డ చూసినా అపరిశుభ్రంగా ఉండే ది. పల్లెప్రగతి పనులతో దాని కథ మారిం ది. ప్రతి వీధిలో సీసీ రోడ్డు వేశారు. ప్రధాన రహదారి ప
జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అనినవ్రూ.8.22 కోట్ల మున్సిపల్ బడ్జెట్కు ఆమోదం.. తొర్రూరు, మార్చి 31 : తొర్రూరు మున్సిపల్ సమగ్ర అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం కృషి చేయాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ సూచి�
జిల్లా ఆయిల్ పామ్ పరిశీలన అధికారి సురేశ్ తొర్రూరు, మార్చి 31 : ఆయిల్ పామ్ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్రాహకాలు అందిస్తున్నాయని జిల్లా ఆయిల్ పామ్ పరిశీలన అధికారి ఈ సురేశ్ అన్నారు. ఈ సందర�
మహబూబాబాద్, మార్చి 31 : కెనడాలో బాబు.. మహబూబాబాద్లోని అనాథాశ్రమాల్లో చిన్నారి పుట్టిన రోజు వేడుకలను అమ్మమ్మ-తాతయ్య, గుండా మధురెడ్డి-పుష్ప దంపతులు ఆత్మీయులైన ఆనాథల మధ్య ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ పట�
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సర్కారు సన్నద్ధంసీఎం కేసీఆర్ నిర్ణయంతో అన్నదాతల్లో ఆనందంఈ సీజన్లో పెరిగిన సాగు విస్తీర్ణంగతంలో మాదిరిగా గ్రామాల్లోనే కాంటాలుఉత్కంఠ తొలిగి నిబ్బరంగా కర్షకులుఉమ్మడి జిల్ల
ఒక్కోదాని నిర్మాణానికి రూ.5 కోట్లుప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్కలెక్టర్తో కలిసి స్థలాల పరిశీలన హన్మకొండ/న్యూశాయంపేట, మార్చి 30 : మున్సిపాలిటీల్లో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణ�
కలెక్టర్ వీపీ గౌతమ్దంతాలపల్లి, మార్చి 30 : విద్యతోనే ఆత్మవిశ్వాసం పెంపొం దుతుందని, సమాజంలో ముందుకెళ్లాలంటే విద్య ఎంతో ము ఖ్యమని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో స్వేరో�
పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పాటుచీఫ్ విప్ వినయ్భాస్కర్ ప్రయత్నంమంత్రి కేటీఆర్కు ప్రత్యేకంగా విజ్ఞప్తిహైదరాబాద్ తరహా కేటాయించాలని లేఖవరంగల్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చారి త్రక వరంగల�
వేల ఏళ్ల క్రితం ఇళ్లారా గుండు కింద నివాసంఅనేక చారిత్రక విశేషాల నిలయంవెలుగులోకి తెచ్చిన చరిత్ర పరిశోధకుడు రత్నాకర్రెడ్డిభీమదేవరపల్లి, మార్చి 29: భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కొలువైన కొత్తకొండ, అతి పురాత�
మహబూబాబాద్ : జిల్లాలోని నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో శుక్రవారం తొడేళ్ల దాడిలో 10 గొర్రెలు మృతి చెందాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉదారి వెంకన్న సీఎం కేసీఆర్ అందిం�
మహబూబాబాద్ : జిల్లాలోని బయ్యారం మండలం వినోభానగర్ అటవీ ప్రాంతంలో నాటుబాంబు కొరికిన పెంపుడుకుక్క అక్కడికక్కడే మృతిచెందింది. గురువారం ఉదయం వినోబానగర్కు చెందిన అశోక్ అనే గొర్రెల కాపరి తన గొర్రెలతో అ