సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశం మెచ్చేలా పాలన ప్రతిపక్షాల ఉచ్చులో పడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హరిపిరాల గ్రామంలో పల్లెప్రగతి తీరుపై ఆకస్
డబుల్ రోడ్డు విస్తరణకు రూ.13.87 కోట్లు మంజూరు మారుమూల గ్రామాలు, తండాలకు మెరుగుపడనున్న రవాణా సౌకర్యం దేవరుప్పుల, జూన్ 5 : మండలంలోని సీతారాంపురం- కోలుకొండ సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డుగా మారనుంది. రాష్ట్ర పంచ
పార్టీలకతీతంగా విజయవంతం చేయాలి గ్రామాలకు నిధులు విడుదల చేశాం… అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు సీఎం కేసీఆర్తోనే పల్లెలకు మహర్దశ రాష్ర్టానికి నిధులివ్వకుండా కేంద్రం కక్ష సాధింపు మంత్రి ఎ�
తొర్రూరు, జూన్ 2: కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరంలో గురువారం లయన
2016 వానకాలంలో 5.42 లక్షలు, ఈసారి 6.35 లక్షల ఎకరాల్లో అంచనా ఐదేండ్లలో అదనంగా లక్ష ఎకరాలు ప్రతి సీజన్లోనూ రెట్టింపు పంటలు ఎంజీకేఎల్ఐ నీటి రాకతో సాగు సంబురం పచ్చని మాగాణుల్లా బీడు భూములు కోనసీమను తలపిస్తున్న కం�
రసాయనిక ఎరువులతో పెట్టుబడి భారం సేంద్రియ ఎరువుల్లో పోషకాలు అనేకం వర్మీ కంపోస్టుతో ప్రయోజనాలు అయిజ, మే 26 : వ్యవసాయ భూములు రసాయనిక ఎరువుల వాడకంతో నిస్సారమవుతున్నాయి. ఫలితంగా దిగుబడులు ఏటేటా తగ్గుముఖం పడుత�
ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అదే.. ప్రతిష్టాత్మకంగా దళితబంధు అమలు మన ఊరు-మన బడి’తో మౌలిక సదుపాయాలు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొత్తకోట, మే 26 : సమాజంలో దళితులు తలెత్తు కొని ఉన్నతంగా జీవి�
ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమంగా సాగు చేసిన మామిడి మొక్కలను తొలగించిన అధికారులు 40 ఏండ్లుగా సాగులో ఉన్నందున పట్టాలివ్వాలని రైతుల డిమాండ్ కోడేరు, మే 26 : రిజర్వ్ ఫారెస్టు అటవీ ప్రాంత భూముల్లో రైతులు అక్రమంగా
జడ్చర్ల, మే 26 : పుడమితల్లి సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని జడ్చర్ల బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర విభాగాధిపతి శ్రీనివాసులు అన్నారు. ఈషా ఫౌండేషన్ చేపట్టిన ‘మట్టిని కాపాడుకుందాం’ ఉద్యమంలో భ�
ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోతే చర్యలు కొత్తపల్లి బస్సును పునరుద్ధరించాలని తీర్మానం సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ అనంతయ్య నవాబ్పేట, మే 26 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృ�
మారనున్న బడుల రూపురేఖలు జిల్లాలో 174 స్కూల్స్ ఎంపిక రూ.2కోట్ల నిధులు మంజూరు 106 పాఠశాలలకు రూ.30లక్షల చొప్పున కేటాయింపు 52 బడులకు 15శాతం డబ్బులు ఖర్చు బడుల ప్రారంభం నాటికి పనులు పూర్తి పనులను పర్యవేక్షిస్తున్న అ�
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు యువతీయువకులకు ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ అచ్చంపేట, మే 26 : పట్టుదల ఉం టేనే ఏదైనా సాధించవచ్చని, అప్పుడే ఉ న్నత స్థానాలకు చేరుకోవచ్చని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వ
వనపర్తి టౌన్, మే 26: ఆజాదీకా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని గత నెల లో తానా ఆధ్వర్యంలో అంతర్జాతీయ గేయ క వితా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వనపర్తి పట్టణానికి చెందిన ఉపాధ్యాయురాలు ఒలి పె సత్యనీలమ్మ ఎం�
పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్య నచ్చిన రంగంలో రాణించాలి : ఎస్పీ రంజన్ రతన్కుమార్ గద్వాలటౌన్, మే 26 : ప్రతి మనిషిలో ఓ కళ ఉంటుంది, ఆ కళను పదిమందికి పంచినప్పుడే గొప్ప పేరు వస్తుందని పద్మశ్రీ కిన్న�
నర్సింహులపేట, మే 23: రైతన్నల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఇప్పటికే రైతుబంధు పథకంతో ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నది. కాగా, అన్నదాతలు అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు ఇబ�