సీఎం కేసీఆర్ కుటుంబంపై నిరాధార ఆరోపణలు సరికాదు దేశంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోంది ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.. గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ
సమాజం అసహ్యించుకునేలా తోబుట్టువుల సహజీవనం అడ్డుగా ఉందని కన్న కూతురి గొంతునులిమి చంపిన తల్లి సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం గ్రామస్తుల అనుమానంతో బయటపడిన హత్య ఉదంతం ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసుల�
కొత్తగా సీరోలు, ఇనుగుర్తి మండలాల ప్రకటన 16 నుంచి 18కి పెరుగనున్న మండలాల సంఖ్య అత్యధిక మండలాలతో ఉమ్మడి వరంగల్లో టాప్ ఆనందం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు ఇచ్చిన మాట నిలుపుకొన్న సీఎం కేసీఆర్ మహబూబాబాద్�
అభ్యర్థులు నిబంధనలు పాటించాలి పరీక్షా సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఎస్పీ శరత్చంద్ర పవార్ మహబూబాబాద్, ఆగస్టు 2 : ఎస్సై ఉద్యోగాల నియామకం కోసం ఈ నెల 7న నిర్వహించన
విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంచడమే లక్ష్యం 1నుంచి 5వ తరగతి పిల్లలకు ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 నుంచి ప్రారంభం రిసోర్స్ పర్సన్లకు కొనసాగుతున్న శిక్షణ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ట్రైనింగ్ పొంద�
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే యత్నం పోలీసులకు గ్రామస్తుల ఫిర్యాదు మరికల్, జూలై 17: మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 1లో ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మాణ పనులు చేపడు తుండడంతో గ్రామస్త్తులు ఆందోళన చేపట్టారు. ఎలా�
120మైక్రాన్లకంటే తక్కువ మందం వాడొద్దు రూ.2,500నుంచి రూ.5వేల వరకు ఫైన్ పురపాలికలన్నింటిల్లోనూ అమలు ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ బృందాలు ఉమ్మడి పాలమూరులో 19బల్దియాల్లో రోజూ 108టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు నాగర్�
సమయానికి చేతికందిన పంటసాయం సాగు పనుల్లో అన్నదాతల నిమగ్నం ఎరువుల దుకాణాల వద్ద కోలాహలం కోయిలకొండ, జూన్ 29 :రైతుబంధు సాయం రావడంతో అన్నదాతలకు సాగు రందీ తీరింది. వానకాలం పంట సాగు సమయానికి పెట్టుబడి డబ్బులు చే�
కల్వకుర్తి -మల్లేశ్వరం జాతీయ రహదారికి ప్రభుత్వం పచ్చజెండా ఎన్హెచ్ అధికారులు, మండల సర్వేయర్ల సమావేశంలో ఆర్డీవో హనుమానాయక్ కొల్లాపూర్ రూరల్, జూన్ 29 : కల్వకుర్తి నుంచి మల్లేశ్వరం వరకు జాతీయ రహదారి-167క�
ఎవరూ అధైర్య పడొద్దు.. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి 54మందికి రూ.17.26లక్షల చెక్కులు పంపిణీ వనపర్తి, జూన్ 29 : అనారోగ్య బారిన పడి మెరుగైన వైద్యం చేయించుకున్న బాధితులకు సీఎం సహాయనిధి ఎ ల్లప్పుడూ �
ప్రత్యేక పూజలు చేసిన భక్తులు అలరించిన హరికథా గానం మల్దకల్, జూన్ 29: ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర ఆలయం అమావాస్యను పురస్కరించుకొని బుధవారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వ
8వ విడుత హరితహారం కార్యక్రమానికి సిద్ధం కావాలి : కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, జూన్ 29 : హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటడంతోపాటు సంరక్షణ చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అ�
హాజరుకానున్న 3,525మంది విద్యార్థులు 9 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు మహబూబ్నగర్టౌన్, జూన్ 29 : పాలిటెక్నిక్-2022 ప్రవేశ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం నిర్వహించనున్న పరీక్షకు జిల్