రూప్లాతండాలో వీధిలైట్ల ప్రారంభం.. ఉగ్గంపల్లి రామలింగేశ్వరస్వామి ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి ఎమ్మెల్యే రెడ్యానాయక్ నర్సింహులపేట, మే 23 : తండాల అభివృద్ధే ప్రభు త్వ ధ్యేయమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్�
ప్రాసెస్ అయిన 15 రోజుల్లోనే డెలివరీ ప్రతి రోజూ 40 దరఖాస్తుల పరిశీలన 2109లో పట్టణంలో కేంద్రం ఏర్పాటు ఇప్పటివరకు 12,500 పాస్పోర్ట్ల జారీ గిరిజన విద్యార్థులకు తప్పిన తప్పలు మహబూబాబాద్ రూరల్, మే 17 : పాస్పోర్ట్
జిల్లాలో ఇప్పటికే మూడు సెంటర్లు ఏర్పాటు ఈ ఏడాది కొత్తగా మరో 13 మండలాల్లో.. నిర్వహణ బాధ్యత మండల సమాఖ్యలకు.. 25శాతం సబ్సిడీతో రూ.20 లక్షల నుంచి రూ.30లక్షల రుణం రైతులకు అతి తక్కువ కిరాయికే వ్యవసాయ యంత్రపరికరాలు ఈ ఏడ
ప్రతి శుక్రవారం ‘డ్రైడే ఫ్రైడే’ నిర్వహించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీశ్రాజ్ పీహెచ్సీల ఆధ్వర్యంలోఅవగాహన ర్యాలీలు మహబూబాబాద్, మే 16 : వర్షాకాలం సీజన్లో దోమల వ్యాప్తి ద్వారా వచ్చే డెంగీ జ్వ�
‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ఏర్పాటు సరసమైన ధరలకే ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు మహబూబ్నగర్లో తొలిసారిగా నిర్వహణ స్టాళ్లు ఏర్పాటు చేయనున్న బ్యాంకులు ఒకే వేదికపై ‘రియల్’ వ్యాపారులు, నిర్మాణ సం
44వ జాతీయ రహదారికి చేరువలో బీచుపల్లిక్షేత్రం అంజన్న ఆలయంలో వాల్మీకులే పూజారులు 14 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు కొత్తకుండలో చేసిన కుడుములు స్వామికి నైవేద్యం ఇటిక్యాల, మే 12 : బీచుపల్లి క్షేత్రానికి బ్రహ్మోత్�
కల్యాణలక్ష్మి పథకంతో పేద కుటుంబాల్లో ఆనందం అన్నదాతలను ఆదుకునేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నవాబ్పేట, మే 12 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా �
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దళితబంధు పథకంలో డిజిటల్ సర్వే మిషన్ అందజేత భూత్పూర్, మే 12 : దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన
దళితబంధు యూనిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల, మే 12: రాష్ట్రంలోని దళితులను ధనికులుగా మార్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
సంస్మరణ సభలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాళులర్పించిన ఎంపీ రాములు, విప్ గువ్వల, ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, నరేందర్రెడ్డి చారకొండ, మే 12: టీఆర్ఎస్ నేత, చారకొండ సర్పంచ్ విజేందర్గౌడ్ తండ్ర�
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కొల్లాపూర్, మే 12: రానున్న రోజుల్లో కొల్లాపూర్ రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన�
ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మానుకోట ప్రభుత్వ వైద్య కళాశాల, రేడియాలజీ సర్వీస్ భవనానికి శంకుస్థాపన హాస్పిటల్ అదనపు అంతస్తు, పిల్లల సంరక్