మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పాకాల ఏరులో రాళ్లు తేలాయి. ఇప్పటికే నీరు లేక వెలవెలబోతున్నది. ఈ ఏరు పరీవాహక ప్రాంతంలో 300 ఎకరాల్లో యాసంగి వరి పంట సాగుచేస్తున్న రైతులు నీరు లేక ఎండిపోతున్న పంటను చూసి లబో�
Indiramma houses | బయ్యారం మండలం నామలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అధికారులు వెనక్కి తీసుకోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది.
Mahabubabad | మహబూబాబాద్(Mahabubabad) జిల్లా తొర్రూరు మండలంలో మంగళవారం ఉదయం మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు(Sarpanch Forum president )శీలం లింగన్న గౌడ్ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు త్వరలో ప్రారంభం కానున్నందున వాటిని బాలింతలు, గర్భిణులకు అందించే విధంగా సీడీపీవోలు ప్లాన్ చేసుకోవాలని ఐటీడీఏ పీవో అంకిత్ ఆదేశించారు.
రైతులు యాసంగిలో ఆరుతడి పంటల సాగు చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మండలంలోని బొజ్జన్నపేట, జయపురం గ్రామాల్లో కూరగాయాల సాగు, నర్సింహులపేట, పడమటిగూడెం, దుబ్బతండా, పెద్దనాగారం, వంతపడల గ్రామాల రైతులు
చెరువు నిండా నీరున్నా చివరి ఆయకట్టుకు నీరందించ లేని పాకాల పంట కాల్వల దుస్థితికి గత పాలకులే కారణమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ధర్మారావుపేట, అశోక్నగర్ గ్రామా
దేశంలోని అన్ని రాష్ర్టాలు తెలంగాణలో అమలవుతున సంక్షేమ పథకాలతోపాటు వి ద్యా వ్యవస్థను చూస్తున్నాయని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అదిరోహించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్ర
రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే చెట్లతో పల్లె ప్రకృతి వనం గ్రామస్తులకు ఆనందం.. ఆహ్లాదం పంచుతోంది. ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్, సేద తీరేందుకు బెంచీలు, చిన్నారులను ఆకట్టుకునే చిత్రాలు చూడముచ్చట గొలుపుతున్�
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు తెగుళ్ల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా వరి, పత్తి సహా మిరప చేన్లలో నీరు నిలిచి పలు రకాల తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది.
బడి, పిల్లల శ్రేయస్సే ముఖ్యోద్దేశం సమావేశాల్లో తల్లిదండ్రుల పాత్ర పెంచుతూ నిర్ణయం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పాఠశాలల సంక్షేమంలో ప్రజల భాగస్వామ్యం మరింత విస్తృతం నెల్లికుదురు, ఆగస్టు 26 : పిల్లలకు క
ఆమె స్ఫూర్తితోనే దేశంలో ఎన్నో అనాథ శరణాలయాలు దళితబంధు ద్వారా ఆర్థిక సాధికారత సాధించాలి మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మహబూబాబాద్, ఆగస్టు 26 : అనాథలను ఆదుకున్న ఆదర్శమూర్తి మదర్థెరిసా అని ఎమ్మె�