ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. మూడు రోజుల్లోనే 6 కోట్ల మందిక�
Srisailam | శ్రీశైలంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రతో చేరుకుంటారు. శివదీక్ష భక్తులతో పాటు
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘తమ్ముడు’. దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది.
మారేడును దైవ వృక్షం అంటారు. శివుడి అర్చనలో బిల్వానికి ఎంతో ప్రాధాన్యం కనిపిస్తుంది. మూడు మారేడు ఆకులను కలిపి త్రిదళం అంటారు. “త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శి
శివరాత్రిని పురస్కరించుకొని శనివారం మండలంలోని పలు ఆలయాల్లో పార్వతీపరమేశ్వరుల కల్యాణం కనుల పండువలా జరిగింది. పార్వతీపరమేశ్వర గుట్టపై, బుగ్గ రామలింగేశ్వరాలయం తదితర శివాలయాల్లో ఈ వేడుకలను భక్తిశ్రద్ధల
Singapore | మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్రను నిర్వహించారు. మార్చి 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి మార్చి 9వ తేదీ ఉదయం 7 గంటల వరకు సింగపూర్లో ఉన్న దాదాపు 10 నుం�
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమ
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో (Srisailam) మహా శివరాత్రి పర్వదినాన మల్లన్నను వరునిగా చేసే పాగాలంకరణ ఘట్టం వీక్షంచేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
‘హరహర మహాదేవ.. శంభోశంకర’.. ‘ఓం నమః శివాయః..’ అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఉమ్మడి జిల్లా అంతటా శివరాత్రి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి వేలాది మంది భక్తులు శైవ�
Jagtial | జగిత్యాల జిల్లా ధర్మపురిలో మహా శివరాత్రి పర్వదినం రోజున ఓ ఇంట్లోకి పిచ్చుక ప్రవేశించింది. ఆ తర్వాత అది నేరుగా పూజా మందిరంలోకి వెళ్లింది.
Maha Shivaratri | పూర్వం బ్రహ్మ, విష్ణుమూర్తిలకు తమలో ఎవరంటే గొప్ప అనే పోటీ తలెత్తింది. వాదనలతో మొదలైన ఆ గొడవ సంగ్రామం దాకా వెళ్లింది. ఒకరిపై ఒకరు భీకర అస్త్రాలను ప్రయోగించున్నారు. అప్పుడు బ్రహ్మ, విష్ణువు మధ్యలో మి�
Abhishekam | అభిషేకం అనగానే ఏ ద్రవ్యాలతో చేయాలి? మామూలు నీళ్లతోనా? కొబ్బరి నీళ్లతోనా? ఫలరసాలతోనా? పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన పదార్థాలతోనా? వీటిలో ఏది ఉత్తమం? ఏది శివుడికి అత్యంత ప్రీతికరం? ఇలాంటి ఎన్నో సందేహా�