‘ఓ జగదీశ్వరా! మహా ఫలితాన్నిచ్చే ఈ శివరాత్రి నాడు నేను చేసే నీ పూజలను నిర్విఘ్నంగా జరిగేలా చూడు. ముక్తిని కోరుతూ ఈ రోజు ఉపవాసం చేసి మరుసటి రోజున ఒక్కపొద్దు విడిచి భోజనం చేస్తాను. దయతో నన్నెప్పుడూ రక్షిస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొన్నది. మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు తరలివస్తున్నారు. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు.
గౌరీదేవికి శరీరంలో అర్ధభాగం ఇవ్వడం శివుడి గొప్పదనమా? పరమేశ్వరుడి తనువులో సగభాగం పొందిన పార్వతిది ఆ గొప్పదనమా? అర్ధనారీశ్వరం.. ఆది దంపతుల లీల! ఆమెలో ఆయన, ఆయనలో ఆమె మమేకం కావడం సంసార సూత్రం.
Maha shivaratri 2024 | శివరాత్రి ప్రతినెలా వస్తుంది. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని ‘మాస శివరాత్రి’ అంటారు. సంవత్సరంలో పదకొండో నెల అయిన మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాత్రం ‘మహాశివరాత్రి’గా వ్యవహరిస్తారు.
MahaShivaratri Special | శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసం, జాగరణ చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడని నమ్ముతారు. అందుకే శివరాత్రి నాడు నిష్టతో ముక్కంటిని ఆరాధిస్తారు. ఓం నమఃశివాయ అన
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు బుధవారం ఉదయం భ్రమరాంబ, మల్లికార్జున స్వామికి పూజలు నిర్వహించినట్టు ఈవో పెద్దిరాజు తె�
పరమేశ్వరుడు పరమ దయాళువు. ప్రకృతిలోని ప్రతి అణువూ ఆయన స్వరూపమే. ఆయనకు అధీనమే. కానీ, ఆ స్వామి దేనికీ కట్టుబడలేదు. కనీసం కట్టుబట్టలు కూడా విలాసవంతమైనవి స్వీకరించడు.
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం స్వామిఅమ్మ�
Srisailam | శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ర్టాల భక్తులే కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ర్టాల నుండి కూడా వేలాదిగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచి స్వామిఅమ్మవార�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవస్థానం ప్రధాన విభాగాధిపతులు, ఇంజనీరింగ్ అధికారుల నేతృత్వంలో మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు జరిగే బ�
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.