మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిష�
పాలకుర్తి సోమేశ్వరుడు ఇద్దరు మహాభక్తులను అనుగ్రహించాడు. రెండు కలాలను కటాక్షించాడు. బమ్మెర పోతన ఇక్కడి సోమన్నను ఉపాసించాడు. పాల్కురికి సోమనాథుడైతే.. సాక్షాత్తు ఆ స్వామి వరాలబిడ్డడే. హాలాహల భక్షణం చేసి జగ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. భక్తులు శుక్రవారం నుంచే ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగనుండటంతో ఆ
Maha Shivaratri | మహాశివరాత్రి వేడుకలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలతో ఆలయాలన్నీ కాంతులీనుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండగా, అధికారు
శివ పూజకు వేళైంది.. ఆలయాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. మహాశివరాత్రి, శని త్రయోదశి కలిసి శనివారమే వచ్చాయి. ఇది 144 ఏళ�
MahaShivaratri Special | శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసం, జాగరణ చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడని నమ్ముతారు. అందుకే శివరాత్రి నాడు నిష్టతో ముక్కంటిని ఆరాధిస్తారు.
Maha Shivaratri Special | లోక శుభకరుడు, మంగళ ప్రదుడు, సర్వ శ్రేయస్సులకు ఆధారభూతుడు పరమశివుడు. అలాంటి జ్ఞానకారకుడు కొలువైన పరమ పవిత్ర క్షేత్రం మేళ్లచెర్వులోని శంభులింగేశ్వరస్వామి ఆలయం.
దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చోట జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. కానీ, ఎక్కడా లేని విధంగా కొల్లాపూర్ మండలం సోమశిల పుణ్యక్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిశాయి.
Keesaragutta | కీసరగుట్ట శ్రీ రామలింగశ్వేరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం రూ. కోటి నిధులను మంజూరు చేసింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
TSRTC | మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మ�