Srisailam |అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ�
కీసరగుట్ట శ్రీ భవానీరామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక చొరువతో ఓ వైపు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట తరహాలోనే దేశంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Chandippa Sri Marakata Shivalinga Someshwara Swamy Temple | మరకత శివలింగం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయన�
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన ప్రత్యేక అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. రాత�
Srisailam | మహాశివరాత్రి ( Maha Shivaratri ) బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ గంగాధర మండపం నుంచి ప్రార�
Varanasi | భగవంతుడు విశ్వవ్యాప్తంగా ఉంటాడు. కానీ, అంతటా నిండి ఉన్న దేవుడి తత్తాన్ని తెలియజేసే పుణ్యక్షేత్రాలు మాత్రం కొన్నే. అందులో ప్రముఖమైనది వారణాసి ( Varanasi ). కైలాస సదనంలో కులాసాగా ఉంటున్న శంకరుడికి.. ఒకసారి హి�