వరంగల్: మహాశివరాత్రి సందర్భంగా హన్మకొండ వేయిస్తంభాల గుడిలో కొలువైన రుద్రేశ్వర స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవాలయ�
గుంటూరు : గుంటూరు జిల్లా నరసరావు పేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండపై రేపు శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథి�
చర్లపల్లి, : మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి జాతరకు సికింద్రాబాద్, హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ సికింద్రాబాద