తమ గ్రామానికి వచ్చి తమ సమస్యలను ప్ర స్తావించకుండానే సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించడంపై చెంచులు తీవ్రంగా మండిపడుతున్నారు. చెంచు పెంటల్లో తాగునీటి సౌకర్యం, ఐటీడీఏ సౌకర్యం, డీఎఫ్వోకు అప్పగి
గోదావరి తల్లి కన్నీటి గోస పేరుతో మహా పాదయాత్ర చేపట్టామని.. కేసీఆర్ కాళేశ్వరం ధర్మ సంకల్పమే తనను ప్రతీ అడుగు వేయించిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ త
అన్నివిధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కన్నీటి గోస పేరుతో ఆయన చేపట్టిన మహా పాదయాత్ర శనివారం స�
కాంగ్రెస్ 15 నెలల పాలనలో సాగునీరు, తాగు నీరు ఇవ్వకుండా అటు రైతులను, ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కన
గోదావరిని మళ్లీ నిండుకుండలా మార్చకుంటే అదే గోదావరి నదిలో ఆమరణ దీక్షకు దిగుతామని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనపై ప్రజల నుం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్కసు.. కాళేశ్వరంపై కుట్రతో ప్రాజెక్టును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్కు తప్పక తగులుతుందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి �
Peddapalli | బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో చేపట్టిన గోదావరి కన్నీటి గోస మహా పాదయాత్ర మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకుంది.
వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి తెలంగాణ బీల్లకు మళ్లించిన అపర భగీరథుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కడితే కడుపు మంటతో మేడిగడ్డ పేరుతో కాళేశ్వరాన్ని ఎండబెట్టి గోదావరి కన్నీట�
నాగోబా మహాపూజ(జనవరి21)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణ కోసం ప్రారంభమైన మెస్రం వంశీయుల పాదయాత్ర శుక్రవారం రాత్రి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేడిజాల గ్రామానికి చేరుకున్నది.
అమరావతి రైతులు చేపడుతున్న మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం పాదయాత్రకు రైతులు విరామం ప్రకటించారు. ద్వారకాతిరుమలలో విరామం తీసుకుంటున్న రైతులు చిన వెంకన్నను దర్శించుకుని..
అమరావతి రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు. రైతుల పాదయాత్ర గత 15 రోజులుగా కొనసాగుతున్నది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో...
అమరావతి రైతుల మహా పాదయాత్ర 15వ రోజుకు చేరుకున్నది. ఇవాల ఏలూరు జిల్లాలో మహా పాదయాత్ర కొనసాగుతున్నది. దారిపొడవునా ట్రాక్టర్లపై నుంచి రైతులపై పూలవర్షం కురిపించారు.