ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఏడో రోజుకు చేరుకున్నది. ప్రస్తుతం మహా పాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతున్నది. బాపట్ల జిల్లాలో పాదయాత్రకు...
అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేయాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కొనసాగుతున్నది. రైతుల పాదయాత్ర ఇవాళ నాలుగో రోజుకు చేరింది. గుంటూరు జిల్లాలో యాత్ర కొనసాగుతున్నది.
రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా పాదయాత్రను కాస్తా ఫేక్ యాత్రగా అభివర్ణించారు. దాంతో మంత్రి అంబటిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏడు పదుల వయసులోనూ అలుపెరుగని బాటసారి. నిర్మల్ నుంచి కదిలి మహా పాపహరేశ్వర ఆలయం వరకు దాదాపు 25 కిలోమీటర్లు ఏకధాటిగా నడిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన మంత్రి అల్లోల. పాదయాత్రలో భాగంగా ఆయనకు వాడవాడలా, ఊర�
అమరావతి : ఈ నెల 17న తిరుపతిలో నిర్వహించనున్న అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం(త�