దొంగలు రకరకాలుగా ఉంటారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి వాడే ఈ దొంగ కూడా. పోలీసులకు మస్కా కొట్టేందుకు అతను ఎంచుకున్న విధానం కూడా కొత్తగానే ఉంది. పూర్తి వివరాల�
కళ్ల ముందే ఒక పులి వచ్చి తన బిడ్డను పట్టుకెళ్లడం చూసిందా తల్లి. అంతే బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచనతో తను ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయింది. పులి వెంటపడి దాంతో వట్టి చేతులతో పోరాడింది. పులి మొఖంపై పిడిగుద్ద�
రాంచి: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖంద్వా జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. తనను పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిందని ఓ యువకుడు 20 ఏండ్ల యువతిని కత్తితో పొడిచాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చ
రెండు కుటుంబాల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. దీంతో కోపం తెచ్చుకున్న ఒక వ్యక్తి.. ఎదుటి కుటుంబం ఉంటున్న ఇంటిపై బాంబు విసిరాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వెలుగు చూసింది. స్థానికంగా నివశించే రెండు క�
పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిదని అంటారు. కానీ ఒక తండ్రి చాలా చిన్న విషయంలో కుమారుడితో గొడవపడి అతన్ని చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని డామో జిల్లాలో వెలుగు చూసింది. స్థానికంగా బొబాయ్ ప్రాంతంలో
సుమారు రూ.33 కోట్ల విలువ కలిగిన ప్రభుత్వ హెలికాప్టర్ను అత్యంత చవకగా ఒక స్క్రాప్ డీలర్కు అమ్మేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.బెల్ 430 వీటీ ఎంపీఎస్ మోడల్ హెలికాప్టర్ను 1998లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చే�
రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ చరిత్ర సృష్టించింది. 41 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై జట్టును మట్టి కరిపించి తమ తొలి టైటిల్ ముద్దాడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్ (134), యశస్వి �
అక్రమంగా లిక్కర్ తయారు చేసిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతన్ని పోలీసు కస్టడీ నుంచి తప్పించేందుకు స్థానిక గ్రామస్థులంతా ఎగబడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో వెలుగు
తల్లిదండ్రులు ఎవరైనా తమ బిడ్డను తెల్లారగానే నిద్ర లేపడానికి ప్రయత్నిస్తారు. ఉదయాన్నే లేచి దేవుడికి దణ్ణం పెట్టుకోవాలని చెప్తారు. అలా చెప్పడమే ఒక పెద్దాయన ప్రాణం తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని శివపుర�
వేసవి కాలం ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు సమస్త జీవజాలం అల్లాడుతోంది. మనుషులైతే కనీసం ఇళ్లలో, ఏసీ గదుల్లో సేద తీరుతున్నారు. మరి జంతువుల మాటేమిటి? అవి ఎండకు అల్లాడిపోవాల్సిందేనా? మధ్యప్రద�
మధ్యప్రదేశ్లోని అలిరాజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. భగోరియా వేడుకల్లో ఇద్దరు మహిళలను బహిరంగంగా లైంగిక వేధింపులకు గురిచేసిన దుండగులపై పోలీసులు కేసు నమోదు�