Rahul Gandhi | తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ భారీగా ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా
Sentry shot himself | మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ఫోర్స్ వాచ్ టవర్పై సెంట్రీగా విధులు నిర్వహిస్తున్న 54 ఏండ్ల వ్యక్తి
Viral News | మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కుమార్తెను ఏకంగా శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అత్యంత ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై.. వ
Road accident | మధ్యప్రదేశ్ రాష్ట్రం మొరెనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని వేగంగా వచ్చిన డంపర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో
దొంగలు రకరకాలుగా ఉంటారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి వాడే ఈ దొంగ కూడా. పోలీసులకు మస్కా కొట్టేందుకు అతను ఎంచుకున్న విధానం కూడా కొత్తగానే ఉంది. పూర్తి వివరాల�
కళ్ల ముందే ఒక పులి వచ్చి తన బిడ్డను పట్టుకెళ్లడం చూసిందా తల్లి. అంతే బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచనతో తను ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయింది. పులి వెంటపడి దాంతో వట్టి చేతులతో పోరాడింది. పులి మొఖంపై పిడిగుద్ద�
రాంచి: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖంద్వా జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. తనను పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిందని ఓ యువకుడు 20 ఏండ్ల యువతిని కత్తితో పొడిచాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చ
రెండు కుటుంబాల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. దీంతో కోపం తెచ్చుకున్న ఒక వ్యక్తి.. ఎదుటి కుటుంబం ఉంటున్న ఇంటిపై బాంబు విసిరాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వెలుగు చూసింది. స్థానికంగా నివశించే రెండు క�
పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిదని అంటారు. కానీ ఒక తండ్రి చాలా చిన్న విషయంలో కుమారుడితో గొడవపడి అతన్ని చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని డామో జిల్లాలో వెలుగు చూసింది. స్థానికంగా బొబాయ్ ప్రాంతంలో
సుమారు రూ.33 కోట్ల విలువ కలిగిన ప్రభుత్వ హెలికాప్టర్ను అత్యంత చవకగా ఒక స్క్రాప్ డీలర్కు అమ్మేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.బెల్ 430 వీటీ ఎంపీఎస్ మోడల్ హెలికాప్టర్ను 1998లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చే�