MP Urination Case | మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాలో పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి తన మీద మూత్రం పోసిన ఘటన గురించి బాధితుడు దశ్మత్ రావత్ స్పందించాడు.
Sidhi urination incident | మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో దశ్మత్ రావత్ అనే గిరిజన కూలీపై పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఈ నెల 4న సోషల్ మీడియా�
Crime news | విధి నిర్వహణలో భాగంగా కారులో వెళ్తున్న డీఈవోను కొందరు వ్యక్తులు అడ్డగించి, డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఆయనపై ఇంకు చల్లారు. ఆ తర్వాత జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి జారుకున్నారు.
Supreme Court | న్యాయమూర్తిపై అవినీతిపై ఆరోపణలు చేసిన వ్యక్తిపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియాను ఉపయోగించి న్యాయ అధికారుల పరువు తీస్తుంటే ఊరుకోలేమని స్పష్టం చే
Crime news | అతని వయసు ఏడేళ్లు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. భర్తతో గొడవపడి ఆమె కూడా విడిపోయింది. దాంతో బాలుడి తండ్రి మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింద
Crime news | కొందరు సున్నిత మనస్కులు చాలా చిన్న కారణాలకే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా కేంద్రంలో జరిగింది. భర్త బ్యూటీపార్లర్�
Congrees protest | కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ (Congress party) కన్నెర్ర చేసింది. కేంద్ర సర్కారు అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Road accident | కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కారు అతివేగంతో వెళ్తూ అదుపుకాక ఓ బైకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్కు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం మూడు �
Madhyapradesh | మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. హాస్పిటల్ మార్చురిలో భద్రపరిచిన ఓ మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అయితే కంటిని ఎలుకలు కొరికేశాయని
Reliance JIO | దేశంలో వివిధ నగరాలకు జియో 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవాళ మరో నాలుగు నగరాల్లో జియో 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్లోని
Year 2023 elections | 2023లో దేశంలోని పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించవచ్చు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల
Suspension on Govt Teacher | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొని