Illegal Soil Business | మధిర- దెందుకూరు ప్రధాన మార్గం పక్కనే గల ఓ వెంచర్లో రియల్ ఎస్టేటర్లు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. వెంచర్ల కోసం ఎటువంటి అనుమతులు లేకుండానే ఎర్రుపాలెం మండలం నుంచి మధిర మండలానికి టిప్ప�
BRS Party Farmers wing | ఇవాళ మధిర మండలంలోని జాలిముడి గ్రామంలో గల జాలిముడి ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కూలిపోయిన లెఫ్ట్ కెనాల్, తూము షట్టర్ ను , వరద కాలువ వలన రైతులు నష్టప
CPM | పంట పొలాలు నీళ్లందక ఎండిపోతున్నాయని.. చివరి భూముల వరకు సాగర్ జలాలు అందించాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు. సాగర్ నీటితో చెరువులన్నీ నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని �
TSUTF | గత రెండేళ్లుగా సెలవు జీతాలు, సప్లిమెంటరీ వేతనాలు, మెడికల్ బిల్లులు, జిపిఎఫ్, పెన్షన్, టీఎస్ జిఎల్ఐ తదితర బిల్లులు విడుదల కాలేదన్నారు టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి. గత రెండున్నర సంవత్సరాలుగా
Corn Crop | బోనకల్ మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో సాగర్ కెనాల్ కింద సాగు చేసిన మొక్కజొన్న సాగు నీరు అందక నీటి ఎద్దడికి గురి అవుతుంది. మొక్కజొన్న పైర్లను జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఇతర అధికారులత�
Bridge | మధిర, ఫిబ్రవరి 20 : మధిర నియోజకవర్గంలోని బోనకల్లు-నాగులవంచ, చిరుమర్రి-వనం వారికి కృష్ణాపురం ప్రధాన రోడ్డు మార్గాలలో నిర్మాణ పనులు రెండేళ్లయినా అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో వాహనదారులు అష్టకష్టాలు పడుత�
Crops Digital Survey | ఇవాళ మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాలలో రైతులు సాగు చేస్తున్న పంటల డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. డిజిటల్ సర్వేని మధిర వ్యవసాయ ఉపసంచాలకులు స్వర్ణ విజయచంద్ర పరిశీలించారు.
మధిర నియోజకవర్గంలో ఏటా 200 మందికి వివిధ ట్రేడ్లలో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఐటీఐ ఏర్పాటు కోసం అనుమతినిస్తూ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. రూ.11.37 కోట్లను భవన నిర్మాణం, �
మహిళల ఆర్థికాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం చింతకాని మండలం ప్రొద్దుటూరు రై�
జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరగనున్నది. 1,456 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 1,456 మంది ప్రిసైడింగ్, 1,456 మంది సహాయ
నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లే స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మళ్లీ మనకొద్దని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. ఆయన వల్ల మన నియోజకవర్గానికి
మధిర నియోజవర్గ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజ్ స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన భట్టి విక్రమార్కకు ఇ�
‘కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో ప్రజలకు పైసా ప్రయోజనం ఉండదు. భట్టి చుట్టపు చూపుగా వచ్చి నియోజకవర్గాన్ని చూస్తారు. ఆయన ముఖ్యమంత్రి అవుతానని చెబుతూ ప్రజలను మభ్యపెట్ట�