మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత డబుల్బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ఈనెల 15న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో లబ్ధ�
రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన లక్కీడ్రాలో విజేతలైన వారికి ఈ నెల 8న హైదరాబాద్లో బహుమతులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంంలోని 11 రీజియన్ కేంద్రాల్లో మంగళవారం ల�
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపడుచుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లక్కీ డ్రా నిర్వహిస్తున్నది. ఈ లకీ డ్రాలో గెలుపొందిన మహిళలకు రూ.5.50 లక్షల విలువైన బహుమతులను అందించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్�
2023-2025 సంవత్సరానికిగానూ ఐదు ఏజెన్సీ జిల్లాల్లో అతి తక్కువగా దరఖాస్తులు వచ్చిన 22 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరి తేదీగా ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. 29న ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీడ�
పేదవారి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆ�
దరఖాస్తులు తక్కువగా వచ్చిన 22 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ అధికారులు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆదిలాబాద్లో 9, ఆసిఫాబాద్లో 5, నిర్మల్లో 4, భూపాలపల్లిలో 3, కామారెడ్డిలో 1 దుకాణానికి రీటెండర్ నోటిఫికే�
ఇటీవల లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు,
Minister Srinivas Goud | దేశంలో ఎక్కడా లేని విధంగా.. సిండికేట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో తెలంగాణలో మద్యం దుకాణాలను కేటాయించామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సిండికేట్లు
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రానికి మద్యం విక్రయాల ద్వారా భారీగా ఆదాయం పెరిగిందని అందరూ భావిస్తున్నారని అయితే ఇదంతా నకిలీ, అనుమతి లేని మద్యంపై ఉక్కుపాదం మోపడం వల్లే ఇది సాధ్యమైందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీని�
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా (Liquor Shop Tenders) కొనసాగుతున్నది. 2023-25 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి 2620 మద్యం దుకాణాల కేటాయింపునకు అధికారులు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన (Lucky draw)
జిల్లాలో మద్యం షాపుల కేటాయింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు శంషాబాద్లోని మల్లికా కన్వెన్షన్ హాల్లో జరుగనున్న కార్యక్రమంలో లక్కీ డ్రా తీసి షాపులను కేటాయించనున్న�
రెండేళ్ల కాలపరిమితితో మద్యం దుకాణాల టెండర్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఆదిలాబాద్లో 40, నిర్మల్లో47 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.
హైదరాబాద్కు చెందిన ఓ మహిళ అబుధాబిలో రూ.2.2 కోట్లు గెలుచుకున్నది. మెహ్జూ జ్ సంస్థ నిర్వహించిన లక్కీ డ్రాలో పది లక్షల దిర్హామ్ల బహుమతి దక్కించుకున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.