గజ్వేల్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఆరు నెలల కింద లక్కీడ్రా పద్ధ్దతిలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హులను ఎంపిక చేసిన అధికారు
Elections | రండి.. ఓటేయండి ల్యాప్టాప్లు, డైమండ్ రింగ్లు గెల్చుకోండి.. అంటున్నారు మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా ఎన్నికల అధికారులు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ మేరకు నజరానాలు ప్రకటించారు. టీవీలు, ఫ్రిజ్ల
పెద్దపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తమ ఇండ్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్ల�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన దసరా షాపింగ్ బొనాంజా బంపర్ డ్రాలో లాల్దర్వాజకు చెందిన నీల్ గోగ్టే ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్ పీఎస్ మూర్తి విజేతగా నిలిచారు.
దసరాకు షాపింగ్ చేయాలనుకునే వారు త్వరపడండి.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా సందడిగా సాగుతున్నది. నగరంలో వివిధ భాగస్వాముల ఔట్లెట్లలో ఈ షాపింగ్ బొన�
వినియోగదాలకు రెట్టింపు ఉత్సాహాన్ని అందించేందుకు ప్రతియేటా ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ల సంయుక్త ఆధ్వర్యంలో దసరా బోనాంజ వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ఏడాది కూడా మరింత రెట్టింపు ఉత�
దసరా పండుగ కోసం ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని 9 డిపోల నుంచి 374 అదనపు బస్సు సర్వీసులు నడపనున్నారు.
ఆర్టీసీ వినూత్న సంస్కరణలు ప్రవేశపెడుతూ ప్రయాణికులను ఆకర్షిస్తూ ఆదాయం పెంచుకుంటున్నది. ఇటీవలి కాలంలో పండుగలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయకుండా ప్రయాణికుల ఆదరణ పొందుతు
వినియోగదారులకు పండుగల ఆనందాన్ని మరింత పెంచేందుకు ప్రతి ఏటా నిర్వహించే “నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే” దసరా బొనాంజా వేడుకల్లో రెండో రోజు లక్కీ డ్రాను బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని కేఫ్ నిలోఫర్లో బుధవారం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత డబుల్బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ఈనెల 15న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో లబ్ధ�
రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన లక్కీడ్రాలో విజేతలైన వారికి ఈ నెల 8న హైదరాబాద్లో బహుమతులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంంలోని 11 రీజియన్ కేంద్రాల్లో మంగళవారం ల�
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపడుచుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లక్కీ డ్రా నిర్వహిస్తున్నది. ఈ లకీ డ్రాలో గెలుపొందిన మహిళలకు రూ.5.50 లక్షల విలువైన బహుమతులను అందించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్�
2023-2025 సంవత్సరానికిగానూ ఐదు ఏజెన్సీ జిల్లాల్లో అతి తక్కువగా దరఖాస్తులు వచ్చిన 22 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరి తేదీగా ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. 29న ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీడ�