నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన దసరా షాపింగ్ బొనాంజా బంపర్ డ్రాలో లాల్దర్వాజకు చెందిన నీల్ గోగ్టే ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్ పీఎస్ మూర్తి విజేతగా నిలిచారు.
దసరాకు షాపింగ్ చేయాలనుకునే వారు త్వరపడండి.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా సందడిగా సాగుతున్నది. నగరంలో వివిధ భాగస్వాముల ఔట్లెట్లలో ఈ షాపింగ్ బొన�
వినియోగదాలకు రెట్టింపు ఉత్సాహాన్ని అందించేందుకు ప్రతియేటా ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ల సంయుక్త ఆధ్వర్యంలో దసరా బోనాంజ వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ఏడాది కూడా మరింత రెట్టింపు ఉత�
దసరా పండుగ కోసం ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని 9 డిపోల నుంచి 374 అదనపు బస్సు సర్వీసులు నడపనున్నారు.
ఆర్టీసీ వినూత్న సంస్కరణలు ప్రవేశపెడుతూ ప్రయాణికులను ఆకర్షిస్తూ ఆదాయం పెంచుకుంటున్నది. ఇటీవలి కాలంలో పండుగలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయకుండా ప్రయాణికుల ఆదరణ పొందుతు
వినియోగదారులకు పండుగల ఆనందాన్ని మరింత పెంచేందుకు ప్రతి ఏటా నిర్వహించే “నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే” దసరా బొనాంజా వేడుకల్లో రెండో రోజు లక్కీ డ్రాను బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని కేఫ్ నిలోఫర్లో బుధవారం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత డబుల్బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ఈనెల 15న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో లబ్ధ�
రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన లక్కీడ్రాలో విజేతలైన వారికి ఈ నెల 8న హైదరాబాద్లో బహుమతులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంంలోని 11 రీజియన్ కేంద్రాల్లో మంగళవారం ల�
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపడుచుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లక్కీ డ్రా నిర్వహిస్తున్నది. ఈ లకీ డ్రాలో గెలుపొందిన మహిళలకు రూ.5.50 లక్షల విలువైన బహుమతులను అందించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్�
2023-2025 సంవత్సరానికిగానూ ఐదు ఏజెన్సీ జిల్లాల్లో అతి తక్కువగా దరఖాస్తులు వచ్చిన 22 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరి తేదీగా ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. 29న ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీడ�
పేదవారి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆ�
దరఖాస్తులు తక్కువగా వచ్చిన 22 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ అధికారులు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆదిలాబాద్లో 9, ఆసిఫాబాద్లో 5, నిర్మల్లో 4, భూపాలపల్లిలో 3, కామారెడ్డిలో 1 దుకాణానికి రీటెండర్ నోటిఫికే�