ఉత్తరప్రదేశ్లో మరో గ్యాంగ్స్టర్ హత్యకు గురయ్యాడు. కోర్టు ప్రాంగణంలోనే అతడిని దుండగులు కాల్చి చంపారు. గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తర్ అన్సారీ అనుచరుడు సంజీవ్ మహేశ్వరి జీవ లక్నో జైలులో ఉన్నాడు.
Accident | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో (Lucknow) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. స్కూటీ ( scooty ) ని ఢీ కొట్టిన స్కార్పియో వాహనం (Scorpio car) అలాగే 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్ర�
man kills girlfriend | పెళ్లి కోసం బలవంతం చేసిన ప్రియురాలిని, పెళ్లి చేసుకోవాల్సిన రోజునే ప్రియుడు హత్య చేశాడు (man kills girlfriend) . మాట్లాడాలని చెప్పి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యం
The Kerala Story | యువతలో మత విద్వేషం రగిల్చేందుకు బీజేపీ నేత ప్రయత్నించారు. వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాను హిందూ యువతులకు ప్రత్యేకంగా చూపించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
Organic Restaurant | ఆర్గానిక్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఒక ఆవును తీసుకొచ్చారు. దానితోనే సేంద్రీయ రెస్టారెంట్ను ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఆ ఆవుపై పచ్చని వస్త్రం కప్పారు. దానికి సేంద్రీయ ఆహ�
ఉత్కంఠ ఊపేసిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ను విజయం వరించింది. చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో మొదట ముగ్గురు మొనగాళ్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ అర్ధశతకాలతో దంచ�
Emergency Landing | బెంగళూరు నుంచి లక్నోకు వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిర్ ఏషియా విమానాన్ని పది నిమిషాల్లోనే మళ్లీ కెంపెగౌడ అంతర్జాతీయ విమానంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఏషియా అధికారులు ధ్రువీ�
తల్లిదండ్రులు, తాతయ్యను కోల్పోయిన తొమ్మిదేండ్ల పిల్లాడిని గెంటేసి బంధువులు అతడి ఆస్తిని కాజేశారు. కానీ అత్తయ్య సహాయంతో ఆ బాలుడు మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసి తన ఆస్తి దక్కించుకొన్నాడు.
వాహనాలతో మనుషులను ఢీకొట్టి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈడ్చుకెళ్తున్న ఘటనలు ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఢిల్లీలో, ఒడిశాలోని భువనేశ్వర్లో, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇలాంట�
భారత్లో ‘సనాతన ధర్మమే జాతీయ మతం’ అంటూ ప్రకటనలు చేస్తున్న యూపీ సీఎం యోగి తన దేవాలయ సందర్శనను ఎందుకు అడ్డుకున్నారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు
ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.45 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంపెట్టుకున్నది. దీనికోసం మద్యం ధరలతోపాటు లైసెన్స్ ఫీజులను భారీగా