పొలంకాడ మీటర్లు పెట్టి రైతన్న పొట్ట కొట్టాలని చూస్తున్న బీజేపీ సర్కారుపై రైతన్నలు యుద్ధం మొదలెట్టారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మొదలు పెట్టిన నిరసన.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వరకు పాకింది.
విద్వేష ప్రసంగం కేసులో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఆజంఖాన్కు మూడేండ్ల జైలు శిక్షపడింది. ఈ మేరకు రాంపూర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. రూ.25వేల జరిమానా కూడా విధించింది. హయ్యర్ కోర్టులో అప్పీల్ చేస�
Ten devotees died | త్తరప్రదేశ్ లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఇంటౌజా ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులోకి
ఎట్టకేలకు దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెల 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంఎస్)లో ఈ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ‘దేశీయ డిజిటల్ రంగంలో కొత్త శకం ఆరంభం కాబోతున్�
Lucknow | ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విషాదం చోటుచేసుకున్నది. నగరంలో కురిసిన భారీ వర్షానికి దిల్కుషా ప్రాంతంలో గోడకూలి తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
లక్నో : ఉత్తరప్రదేశ్ లక్నోలోని హజ్రత్గంజ్ ప్రాంతంలోని ఓ హోటల్లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్లో లివానాలో మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు ఊపిరాడక గదుల్లో �
Lucknow | ఉత్తరప్రదేశ్లోని లక్నోలో( Lucknow) అర్ధరాత్రి భారీ భూకంపం వచ్చింది. శనివారం తెల్లవారుజామున 1.12 గంటల సమయంలో లక్నోలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS)
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
82 ఏళ్ల వృద్ధురాలిని ఆమె పెంపుడు కుక్క కొరికి చంపిన సంఘటన గుర్తుందా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోనగరం కైసర్బాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ రిటైర్డ్ టీచర్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన పిట్�
ఉత్తరప్రదేశ్లోని లక్నో పబ్లో ఓ వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న యువతులు చితకబాదారు. ఈ ఘటన అన్ప్లగ్డ్ కేఫ్ వెలుపల అర్థరాత్రి జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోం