లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ తొలిసారిగా నవసంకల్ప్ శిబిరం పేరుతో మేధోమధన సదస్సు ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో పాల్గొనేందుకు యూప�
Madrasa | ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మదర్సా (Madrasa) నుంచి పారిపోకుండా ఉండాలని ఇద్దరు అబ్బాయిల కాళ్లను చైన్లతో కట్టి తాళాలు వేసిశాడు మౌలానా.
లక్నో : ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హయంలో పలు నగరాల పేర్ల మార్పు కొనసాగుతున్నది. ఇప్పటికే యోగి ప్రభుత్వం అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా, ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య మార్చింది. తాజ�
బాలీవుడ్ కండలవీరుడిగా కనిపిస్తూ సల్మాన్ ఖాన్ డూప్గా పేరొందిన ఆజం అన్సారీని బహిరంగ ప్రదేశంలో శాంతికి భగ్నం కలిగించినందుకు యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీపై లక్నో గెలుపు మాజీ చాంపియన్లు నిలకడైన ప్రదర్శన కొనసాగించడంలో విఫల మవుతున్న చోట అరంగేట్ర జట్లు అదరగొడుతున్నాయి. ఐపీఎల్-15వ సీజన్లో ఇప్పటికే 8 విజయాలతో గుజరాత్ అనధికారికంగా ప్లే ఆఫ్స్లో అడుగు
లక్నో : పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంలో ఓ విద్యార్థినిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన లక్నోలోని అలంబాగ్ మెట్రోస్టేషన్లోని లిఫ్ట్లో మంగళవారం చోటు చేసుకున్నది. ఆ తర్వాత విద్యార్థి పరు
ఐఐఐటీ లక్నో బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అభిజిత్ ద్వివేదికి రూ 1.2 కోట్ల వార్షిక వేతనంతో అమెజాన్ నుంచి జాబ్ ఆఫర్ లభించింది. ఐర్లాండ్లోని అమెజాన్ డబ్లిన్ కార్యాలయంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజ
ముంబై : సన్రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యా మారన్కు కలిసి రావడం లేదు. ఐపీఎల్ టోర్నీలో ఈ ఏడాది వరుసగా రెండవ మ్యాచ్ను హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. దీంతో ఆ టీమ్ ఓనర్ కావ్యా మారన్ కొంత దిగులుకు ల
లక్నో చేతిలో హైదరాబాద్ ఓటమి రాణించిన రాహుల్, హుడా, అవేశ్ గత మ్యాచ్తో పోల్చుకుంటే మెరుగైన ప్రదర్శన చేసినా.. ఐపీఎల్ 15వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టలేకపోయింది. మొదట క్రమశిక్షణాయుత బౌలిం�