ఇక నుంచి వాట్సప్లోనూ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు | ల్లో ఎక్కడికి వెళ్లాలన్నా ఖచ్చితంగా ఏదో ఒక వాహనం ఉండాల్సిందే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడే సంఖ్య తగ్గింది. సొంత వాహనాలు ఉన్నవాళ్లు
Zika Virus | ఉత్తరప్రదేశ్లో జిహా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తున్నది. ఒక్క కాన్పూర్ పట్టణంలోనే ఇప్పటివరకు 123 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లోకి రెండు కొత్త జట్లు రానున్నాయి. అయితే ఆ రేసులో అహ్మదాబాద్, లక్నో నగరాలు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసి�
లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర పార్టీ నేతలు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో జీపీవోలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం మౌన దీక్ష చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మి�
లక్నో: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద ఇవాళ ప్రధాని మోదీ సుమారు 75 వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను అందజేశారు. ఉత్తరప్రదేశ్లోని 75 జిల్లాల్లో ఉన్న లబ్ధిదారులకు డిజిటల్ రూపంలో ఇంటి
కూలీలు | పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర దినాజ్పుర్లో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు
మంత్రి హరీశ్ రావు | జీఎస్టీ మండలి 45వ సమావేశం ప్రారంభమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు
GST Council | ఈ నెల 17వ తేదీన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాలని కోరుతూ కౌన్సిల్ సభ్యులైన హరీశ్రావుకు ఆహ్వానం అందింది. కరోనా కాలంలో జీఎస్టీ
లక్నో : తర్వాతి తరం బ్రహ్మోస్ క్షిపణులను యూపీలోని లక్నోలో తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో 5000 మందికి ఉద్యోగాలు �
Kalyan Singh: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్ కళ్యాణ్సింగ్ ఆరోగ్యం మరింత విషమించిందని లక్నోలోని సంజయ్గాంధీ పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( SGPIMS
లక్నో : ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లల గొంతు కోసి ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించిన ఉదంతం యూపీలోని మొరదాబాద్ సమీపంలో గోషిపుర గ్రామంలో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆమె కుమారుల్లో ఒకరు గాయా