అధికార పార్టీకి మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు గుడ్బై సమాజ్వాదీ పార్టీలో చేరిక త్వరలో మరో 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరతారు ఎన్సీపీ అధినేత పవార్ వెల్లడి ఎస్పీతో ఎన్సీపీ, ఆర్ఎల్డీ పొత్తు పోటీకి మాయావత�
లక్నో, అహ్మదాబాద్ బిడ్లకు పాలకమండలి పచ్చజెండా న్యూఢిల్లీ: రెండు కొత్త ఫ్రాంచైజీలు లక్నో, అహ్మదాబాద్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పాలక మండలి ఆమోదం తెలిపింది. కొత్త ఫ్రాంచైజీలకు త్వరలోనే ‘లెటర్
లైంగిక దాడి కేసులో బాధితురాలి (28)ని బెదిరించి పెండ్లి పేరుతో లోబరుచుకుని రెండేండ్లుగా పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడిన పోలీస్ కానిస్టేబుల్ (31)పై కేసు నమోదైంది.
బేగంపేట్ : దేశంలోనే గుండె, ఊపిరి తిత్తుల మార్పిడికి పేరుగాంచిన కిమ్స్ ఆసుపత్రిలో రెస్పిరేటరీ కేర్ ఫిజిషియన్లు ఉత్తర భారత దేశానికి చెందిన 12 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడారు. ఆ బాలుడు తీవ్రమైన కోవిడ్ ఇన్
ఇక నుంచి వాట్సప్లోనూ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు | ల్లో ఎక్కడికి వెళ్లాలన్నా ఖచ్చితంగా ఏదో ఒక వాహనం ఉండాల్సిందే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడే సంఖ్య తగ్గింది. సొంత వాహనాలు ఉన్నవాళ్లు
Zika Virus | ఉత్తరప్రదేశ్లో జిహా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తున్నది. ఒక్క కాన్పూర్ పట్టణంలోనే ఇప్పటివరకు 123 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లోకి రెండు కొత్త జట్లు రానున్నాయి. అయితే ఆ రేసులో అహ్మదాబాద్, లక్నో నగరాలు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసి�
లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర పార్టీ నేతలు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో జీపీవోలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం మౌన దీక్ష చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మి�
లక్నో: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద ఇవాళ ప్రధాని మోదీ సుమారు 75 వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను అందజేశారు. ఉత్తరప్రదేశ్లోని 75 జిల్లాల్లో ఉన్న లబ్ధిదారులకు డిజిటల్ రూపంలో ఇంటి
కూలీలు | పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర దినాజ్పుర్లో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు
మంత్రి హరీశ్ రావు | జీఎస్టీ మండలి 45వ సమావేశం ప్రారంభమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు
GST Council | ఈ నెల 17వ తేదీన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాలని కోరుతూ కౌన్సిల్ సభ్యులైన హరీశ్రావుకు ఆహ్వానం అందింది. కరోనా కాలంలో జీఎస్టీ