అలహాబాద్: హాస్పిటల్స్కు ఆక్సిజన్ సరఫరా చేయకపోవడం వల్ల కొవిడ్ పేషెంట్లు చనిపోవడం ఓ నేరపూరిత చర్య అని, ఇది మారణ హోమానికి ఏమాత్రం తక్కువ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్
లక్నో: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లాడిస్తున్నది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో ఆక్సిజన్కు బాగా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమ వారిని కాపాడుకునేందుకు కరో
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో కాకోరీ బ్లాక్ లోని రహమాన్ ఖేడాలో మామిడి మ్యూజియం రాబోతున్నది. కేంద్ర తోటల పెంపకం సంస్థ కార్యాలయం ఆవరణలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత మామిడి సీజన్ అయిరపోయే ల�
లక్నోతో సహా 4 నగరాల్లో లాక్డౌన్
లక్నోతోపాటు ఐదు నగరాల పరిధిలో సోమవారం రాత్రి నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ నెల 26...
లక్నో: సుమారు రూ.1.88 కోట్ల విలువైన 33 గోల్డ్ బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. దుబాయ్ నుంచి వ�
లక్నో : లోదుస్తుల్లో రూ కోటి విలువైన బంగారం దాచి దేశంలోకి తరలిస్తున్న యువతి (22)ని లక్నోలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. యువతి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెంది�
లక్నో : కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో 10, 12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే 1 నుండి 12వ తరగతి వరకు పాఠశాలలను మే 15 వరకు �
రాత్రి కర్ఫ్యూ | ఉత్తరప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాల్లో నేటినుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రయాగ్ర�