లక్నో : సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఐపీ సింగ్పై లక్నోకు చెందిన ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురిచేశాడనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు అవదేష్ సింగ్ పోలీసులకు ఇచ్చ�
కల్యాణ్ సింగ్| ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కల్యాణ్ సింగ్ (89) ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స�
చిన్నారులు| ముగ్గురు చిన్నారులు.. అంతా 11, 12 ఏండ్ల వారే. రోజూలానే ఆడుకోవడానికని వెళ్లారు. పొద్దుపోయినప్పటికీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు వారిని వెతకడం ప్రారంభించారు. చివరికి ఊరి చివరన ఉన్�
ఢిల్లీ : రెమ్డెసివిర్, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లను దొంగతనం చేసిన కేసులో పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఓ వైద్యుడు కూడా ఉన్నాడు. ఈ ఘటన లక్నోలోని రేఫియమ్ క్లబ్ �
లక్నో: కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా రోగుల్లో కొన్ని లక్షణాలుంటున్నాయి. ఇవి కొన్ని నెలలపాటు ఉండే అవకాశమున్నదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో డాక్ట�
అలహాబాద్: హాస్పిటల్స్కు ఆక్సిజన్ సరఫరా చేయకపోవడం వల్ల కొవిడ్ పేషెంట్లు చనిపోవడం ఓ నేరపూరిత చర్య అని, ఇది మారణ హోమానికి ఏమాత్రం తక్కువ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్
లక్నో: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లాడిస్తున్నది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో ఆక్సిజన్కు బాగా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమ వారిని కాపాడుకునేందుకు కరో
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో కాకోరీ బ్లాక్ లోని రహమాన్ ఖేడాలో మామిడి మ్యూజియం రాబోతున్నది. కేంద్ర తోటల పెంపకం సంస్థ కార్యాలయం ఆవరణలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత మామిడి సీజన్ అయిరపోయే ల�
లక్నోతో సహా 4 నగరాల్లో లాక్డౌన్
లక్నోతోపాటు ఐదు నగరాల పరిధిలో సోమవారం రాత్రి నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ నెల 26...
లక్నో: సుమారు రూ.1.88 కోట్ల విలువైన 33 గోల్డ్ బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. దుబాయ్ నుంచి వ�
లక్నో : లోదుస్తుల్లో రూ కోటి విలువైన బంగారం దాచి దేశంలోకి తరలిస్తున్న యువతి (22)ని లక్నోలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. యువతి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెంది�
లక్నో : కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో 10, 12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే 1 నుండి 12వ తరగతి వరకు పాఠశాలలను మే 15 వరకు �