లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు ప్లాట్ల యజమానుల నుంచి పెద్దగా స్పందన రావట్లేదు. అనధికార లే అవుట్లలోని స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రాయితీ గడువును ఐదుసార్లు పెం�
ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)కు జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. అనుమతిలేని లే అవుట్లలో ప్లాట్లు కొన్న వారు వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు 25 శాతం రాయితీ ఇచ్చినా రెగ్యులరైజ్�
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజుపై ఇస్తున్న 25% రాయితీ గడువును మరోసారి పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 3వ తేదీతో ముగిసిన గడువును జూన్ వరకు పెంచాలని నిర్ణయించింది. ఈ మ�
భూ క్రమబద్దీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని, ప్రజల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయమని, పూర్తిగా ఉచితంగా ధ్రువీకరణ చేస్తామ�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించాలని ఆదేశాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు దరఖాస్తుల పరిశీలన పూర్తి అయిన వారు మాత్రమే ఫీజులు చెల్లించాల్సి ఉండేది. కాని దరఖాస్తుల పరిశీలన పూర్త�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఖజానా నింపుకోవడంపైనే సర్కారు దృష్టి పెట్టడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ గందరగోళంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో 2020 ఆగస్టు న
ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం నారాయణఖేడ్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నెలాఖరులోగా స్క్రూట్నీ పూర్తి చేసి పెండింగ్ లేకుండా పరిష్కరించేలా చూడాలని అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫర
పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం జిల్లా అదనపు కలెక్టర్ వి�
ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను మార్చి 31వ తేదీలోగా పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్
ఈసారైనా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సాఫీగా సాగి తమ ప్లాట్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని పలువురు ప్లాట్ల యజమానులు కోరుతున్నారు. గతంలో ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్న
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత క్లిష్టంగా మారింది. అరకొర సిబ్బంది, రెండు విభాగాల మధ్య సమన్వయంతో జరగాల్సిన వ్యవహారాలతో దరఖాస్తుల పరిశీలన అసాధ్యమనే అభిప్రాయం వ్�
‘అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం. పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరిస్తాం.’ అంటూ ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం లో చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మ�
రాష్ట్రంలో ఖాళీ ఖజానాను నింపుకోవడానికి లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ, అనధికారికంగా ఉన్న ప్లాట్ల