తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల వేటలో భాగంగా ఎల్ఆర్ఎస్పై దృష్టిపెట్టింది. ప్రజల నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసి ఖజానా నింపాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
జిల్లాలో ఎల్ఆర్ఎస్(అనుమతిలేని లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించి ఆరు నెలలు గడిచినా దరఖాస్తుల పరిశీల
ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీం దరఖాస్తులకు గ్రహణం పట్టుకున్నట్లు ఉంది. హెచ్ఎండీఏ పరిధిలో క్రమబద్ధీకరణకు వచ్చిన సుమారు మూడున్నర లక్షల దరఖాస్తులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. హైడ్రా, ఎన్ఓసీ వంటి కారణ�
LRS | రాష్ట్రంలో ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.10వేల కోట్లు వసూలు చేయాలని ఉన్నతాధికారులు మున్సిపాలిటీతోపాటు పంచాయతీరాజ్ శాఖ అధిక�
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో గతంలో వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విచారణలో త్రీవ జాప్యం జరుగుతోంది. నగర శివారులో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల విచారణ ముందుకు సాగడం లేదు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీ�
వికారాబాద్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తకు నడక నేర్పినట్లు మొక్కుబడిగా సాగుతున్నది. ప్రభుత్వం మాత్రం మూడు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించి..
రంగారెడ్డి జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆశించిన స్థాయిలో కదలిక లేదు. సిబ్బంది కొరతతో కుప్పలు తెప్పలుగా ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిశీలించడం అధికారులకు పరీక్షే అవుతున్నది.
రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రూట్నీ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియమించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఎ
లే-అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) స్కీమ్ కింద ఇప్పటివరకు దాదాపు 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 4,28,832 దరఖాస్తులను ప్రాసెస్ చేసి, 60,213 దరఖాస్తులను ఆమోదించామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్�
కాంగ్రెస్ ప్రభుత్వం కాసుల వేటలో పడింది. ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఒక్కో అంశంపై నాలుక మడతెట్టేసింది. తాజాగా లే అవుట్ క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) విషయ�
ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ అంశంలో అధికారుల్లో అయోమయం నెలకొన్నది. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన..క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలంటే నిపుణులైన ప్లానింగ్ సిబ్బంది చాలా కీలకం.