Harish Rao | ఈ రాష్ట్రంలో నో ఎల్ఆర్ఎస్.. నో కాంగ్రెస్ అనే పరిస్థితి భవిష్యత్లో తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త మున్సిపాలిటీల కోసం అసెంబ్లీలో బిల్లును
వందల కోట్ల ఆశలతో మొదలైన ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. హెచ్ఎండీఏ పరిధిలోని 1200 గ్రామాల పరిధిలోని అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా భారీ ఆదాయం తలకిందులయ్యాయి.
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్)పై ఇస్తున్న 25% రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. ఇప్పటికే మూడుసార్లు పొడిగించిన ఈ గడువును తాజాగా ఈ నెల 30 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మూడుసార్లు గడువు పొడిగించినా జిల్లాలోని దరఖాస్తుదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. దీంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎల్ఆ�
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) నిబంధనలను సవరిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ (ఎంఏయూడీ) జీవో 98 జారీ చేసింది.
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్ �
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కరువవుతున్నది. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారులు ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ఉన్నతాధి�
KARIMNAGAR | కార్పొరేషన్, ఏఫ్రిల్ 3 : ఎల్ఆర్ఎస్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్ర ప్రబుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకోవటానికి దరఖాస్తుదారులు ఆసక్తి చూపటంతో పెద్ద సంఖ్య�
ఉచితంగా ఎల్ఆర్ఎస్ అని హామీ ఇచ్చి జనం జేబులు ఖాళీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు మాట తప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. తమ హయాం
ల్యాండ్ రెగ్యులరైజేషన్ పథకంపై ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంటే... తట్టెడు మంది కూడా స్పందించలేదు. దీంతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల ద్వారా వేల కోట్ల ఆదాయం ఆడియాశలయ్యాయి.