అక్రమంగా లేఔట్లు, వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసినవారు, ఇండ్లు నిర్మించుకున్నవారు లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) ఫీజు చెల్లించాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. 2020 ఆగస్టు కంటే ముందు
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ మేర�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి, ఆ విషయాన్ని విస్మరించారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ధ్వజమెత్తారు. అంతేగాకుండా ఎల�
ఎల్ఆర్ఎస్పై ఫీజు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం బీఆర్ఎస్ పోరు బాటపట్టింది. పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో నగరాలు, పట్టణాలు దద్దరిల్లాయి.
ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను నిలువు దోపిడీ చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఆయన
శాసన సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు డిమాండ్ చేశారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోని ఆ
ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై పెనుభారం మోపితే సహించేదిలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్య�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)పై మాట మార్చడంపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమన్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది.
BRS protest | ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా ఇవాళ (బుధవారం) గ్రేటర్ హైదరాబాద్ అంతటా ధర్నాలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్లోని ప
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత వైఖరిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలంటూ డిమాండ్ చేసిన
LRS | కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రతిప�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే మాట తప్పారని కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. మంగళవారం �