Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు.
Congress blames AAP | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్లో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై కాంగ్రెస్ నిందలు వేసింది. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కూటమి ఓటమికి ఆప్ కారణమని ఆరోపించింది. ఆప్ మద్యం పాలసీ స్కామ్ వల్ల�
Rajasthan Minister | ప్రభుత్వ ప్రాజెక్ట్లో రూ.1,140 కోట్ల నష్టం జరుగుతున్నదని బీజేపీ మంత్రి ఆరోపించారు. సొంత ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్ట్ను నిలిపివేయాలని, ప్రతిపాదిత ఫైల్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ�
సైబర్ నేరగాళ్లు రోజుకో స్కామ్తో (Cyber Fraud) చెలరేగుతూ అమాయాకుల నుంచి అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా కొరియర్ స్కామ్తో పుణేకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి రూ. 5 లక్షలు కొల్లగొట్టారు.
ట్రాఫిక్ పద్మవ్యూహంతో గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే బారులుతీరే దృశ్యాలు ఏండ్ల తరబడి బెంగళూర్లో కనిపిస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ చిక్కుల కారణంగా బెంగళూర్ ఆర్ధిక వ్యవస్ధకు దాదాపు రూ. 20