వర్షాలు, వరదలతో జిల్లా లో సెస్ సంస్థకు సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.
Bank Buried In Water | హిమాచల్ ప్రదేశ్ను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కుంట య్య మృతి తీరని లోటు అని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. నాలుగు రోజుల క్రితం కుంటయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
బట్టల వ్యాపారంలో నష్టం రావడంతో భారీ దొంగతనానికి పాల్పడిన వివిధ రాష్ర్టాలకు చెం దిన ముగ్గురు నిందితులను సికింద్రాబాద్ మహంకాళి పోలీసు లు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.28.62వేల నగ దు రికవరీ చేశారు. �
QR code scam : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్తో రెచ్చిపోతున్న స్కామర్లు అమాయకులను ఆన్లైన్ వేదికగా అడ్డంగా దోచేస్తున్నారు.
Cyber Fraud : దేశవ్యాప్తంగా గత ఏడాదిగా సైబర్ నేరాలు విపరీతంగా పెరగుతున్నాయి. ఆన్లైన్ వేదికగా చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు అమాయకులే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నారు.
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు.
Congress blames AAP | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్లో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై కాంగ్రెస్ నిందలు వేసింది. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కూటమి ఓటమికి ఆప్ కారణమని ఆరోపించింది. ఆప్ మద్యం పాలసీ స్కామ్ వల్ల�
Rajasthan Minister | ప్రభుత్వ ప్రాజెక్ట్లో రూ.1,140 కోట్ల నష్టం జరుగుతున్నదని బీజేపీ మంత్రి ఆరోపించారు. సొంత ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్ట్ను నిలిపివేయాలని, ప్రతిపాదిత ఫైల్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ�
సైబర్ నేరగాళ్లు రోజుకో స్కామ్తో (Cyber Fraud) చెలరేగుతూ అమాయాకుల నుంచి అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా కొరియర్ స్కామ్తో పుణేకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి రూ. 5 లక్షలు కొల్లగొట్టారు.