ట్రాఫిక్ పద్మవ్యూహంతో గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే బారులుతీరే దృశ్యాలు ఏండ్ల తరబడి బెంగళూర్లో కనిపిస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ చిక్కుల కారణంగా బెంగళూర్ ఆర్ధిక వ్యవస్ధకు దాదాపు రూ. 20
సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) రోజుకో స్కెచ్తో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. లేటెస్ట్గా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ స్కామర్ల చేతిలో నిలువునా మోసపోయారు.
సైబర్ నేరాలపై ప్రజల్లో పోలీసులు ఎంత అవగాహన పెంచుతున్నా సైబర్ నేరగాళ్లు (cyber fraud) చెలరేగుతూనే ఉన్నారు. ఆన్లైన్ వేదికగా అమాయకుల ఖాతాల నుంచి క్షణాల్లో నగదు మాయం చేస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కె ట్లు వరుస నష్టాలతో సతమతమవుతున్నాయి. అమెరికాలో రోజుకొక బ్యాంక్ కుప్పకూలుతుండటంతో మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లు వచ్చిన సంకేతాలు మదుపరుల్లో ఆందోళన పెంచింది.