ముంబై, మే 3: ఇప్పటికే విధించిన లాక్ డౌన్ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. మొదట 48,782 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్, కొంత సమయంతర�
ముంబై మే3: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్లో 48,782 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్,ఇవాళ కొంత సమయంలో 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత కాస్త పైకి లేచినప్పట�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30:యెస్ బ్యాంక్ లాభాలకు మొండి బకాయిల సెగ గట్టిగానే తాకింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,788 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. ఆదాయం తగ్గడం, మొండి బకాయిలను ప�
రాష్ర్టాల్లో లాక్డౌన్ల ప్రభావంపై ఎస్బీఐ అంచనా దేశ ఆర్థిక వ్యవస్థలో మరోసారి కరోనా ప్రకంపనలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారి.. ఆర్థిక వ్యవస్థనూ మరోసారి కబళించేస్తున్�
జొన్నకుప్ప | జిల్లాలోని కంగ్టి మండలం చాప్టా(కె) గ్రామశివారులో ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నకుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున నిప్పంటించడంతో రూ. 45వేల నష్టం వాటిల్లింది.
ములుగు : వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తుడు జూపల్లి రాజశేఖర్ (26) అనే యువకుడు జంపన్నవాగులో గల్లంతైన సంఘటన జిల్లాలోని త్వాడాయి మండలం మేడారంలో సోమవారం చోటుచేసుకుంది. రాజశేఖర్ బంధువ�