ప్రతి యూనిట్ విద్యుత్ను లెక్కలోకి తీసుకురావాలి.. తద్వారా డిస్కంలు నష్టాల బారిన పడకుండా చూడడంతో పాటు మరింత నాణ్యతతో కరెంటు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఇదీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధిక
ఇండిగో విమానాల్ని నడిపే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఆర్థిక ఫలితాల్ని అధిక ఇంధన ధరలు దెబ్బతీసాయి. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ నికరలాభం భారీగా రూ. 1,682 కోట్లకు పెరిగిపోయింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ
డబ్ల్యూటీఓ వేదికగా ప్రపంచ ఆధిపత్య రాజకీయాలు ఊపందుకున్నాయి. స్వేచ్ఛామార్కెట్ పేరుతో డబ్ల్యూటీఓను తీసుకొచ్చి, ప్రోత్సహించిన అమెరికా, నేడు.. ఆ సంస్థ నియమాల్ని బేఖాతరు చేస్తూ దాని ఉనికినే దెబ్బ తీసే పోకడల�
ముంబై : కొవిడ్-19 తాజా వేరియంట్ వ్యాప్తిపై ఆందోళనతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో 1400 పాయింట్లు కోల్పోయి 57,600 పాయింట్ల దిగువకు పడిపోగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయ�
సంస్థకు కిలోమీటర్కు రూ.33.46 నష్టం 2020-21లో మొత్తం నష్టం 2వేల కోట్లపైనే డీజిల్ ధర లీటర్కు రూ.22.09 పెరుగుదల మహారాష్ట్ర ఆర్టీసీలో కిలోమీటర్కు 178పైసలు టీఎస్ఆర్టీసీలో 106 పైసలు చార్జీ వసూలు బడ్జెట్, బ్యాంకు గ్యారె
కొవిడ్ దెబ్బ: ఆతిథ్య రంగానికి రూ.1.30 లక్షల కోట్ల నష్టం|
కరోనాతో గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో హోటళ్లు, రెస్టారెంట్లు రూ.1.30 లక్షల కోట్ల మేరకు నష్టపోయాయి...
ముంబై, మే 3: ఇప్పటికే విధించిన లాక్ డౌన్ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. మొదట 48,782 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్, కొంత సమయంతర�
ముంబై మే3: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్లో 48,782 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్,ఇవాళ కొంత సమయంలో 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత కాస్త పైకి లేచినప్పట�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30:యెస్ బ్యాంక్ లాభాలకు మొండి బకాయిల సెగ గట్టిగానే తాకింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,788 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. ఆదాయం తగ్గడం, మొండి బకాయిలను ప�
రాష్ర్టాల్లో లాక్డౌన్ల ప్రభావంపై ఎస్బీఐ అంచనా దేశ ఆర్థిక వ్యవస్థలో మరోసారి కరోనా ప్రకంపనలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారి.. ఆర్థిక వ్యవస్థనూ మరోసారి కబళించేస్తున్�
జొన్నకుప్ప | జిల్లాలోని కంగ్టి మండలం చాప్టా(కె) గ్రామశివారులో ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నకుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున నిప్పంటించడంతో రూ. 45వేల నష్టం వాటిల్లింది.
ములుగు : వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తుడు జూపల్లి రాజశేఖర్ (26) అనే యువకుడు జంపన్నవాగులో గల్లంతైన సంఘటన జిల్లాలోని త్వాడాయి మండలం మేడారంలో సోమవారం చోటుచేసుకుంది. రాజశేఖర్ బంధువ�