ఆన్లైన్ బెట్టింగ్లో నష్టాలు రావడంతో తన చిన్నాన్న ఇంటిలోనే దొంగతనం చేసి, నష్టాలను పూడ్చుకోవాలనుకున్న ఒక వ్యక్తిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, దొంగిలించిన సొత్తును రికవరీ చే�
చమురు సంస్థలు ప్రస్తుతం పెట్రోల్పై రూ.10 లాభం పొందుతున్నాయని, అదే సమయంలో డీజిల్పై రూ.6.50 నష్టం భరిస్తున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పెట్రోల్పై లాభం వస్తున్నప్పటికీ కంపెనీలు ధరలను తగ�
బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నది. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2020-2022 మధ్య మూడేండ్లలో తెలంగాణ సుమారు రూ.86,773 కోట్ల రుణాలు సేకరించింది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది చాలా తక
ఊహించినట్టుగానే, బీజేపీ బలమెంతో మరోసారి బట్టబయలైంది. ఆ పార్టీ నేతల ప్రగల్భాల్లో వాస్తవమెంతో యావత్ దేశం చూసింది. ఎందుకంటే, మునుగోడు ఉప ఎన్నికపై ఆసక్తి తెలంగాణకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలక
పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీ20 ఫార్మాట్లో ఆడిన చివరి పోరులో టీమ్ఇండియా పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. నామమాత్రమైన పోరులో ఓదార్పు విజయం దక్కించు
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఫెడరల్ రిజర్వుతోపాటు ఒకేసారి పలు సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఆందోళన పెంచింది. ఫలితంగా వరుసగా మూడోరోజు సూచీలు భీకరనష్�
అంతర్జాతీయంగా ముడిచమురు ధర కనిష్ఠ స్థాయికి చేరుకొన్నా.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రాకెట్ వేగాన్ని మించి ఆకాశానికి పరిగెడుతున్నాయి. గ్యాస్ పొయ్యి మంటకన్నా.. గ్యాస్బండ మంటే ఎక్కువగా మండుతున్నది. 7
ఆసియాకప్లో టీమ్ఇండియా ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. ఫైనల్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది. కెప్టెన్ రోహిత్ మినహా తక్కినవాళ్లంతా బ్యాట్తో విఫలం కాగా.. బౌలర్లు �
వరుసగా కురిసిన వానలకు జిల్లా అతలాకుతలమైంది. ప్రజలు ఇండ్లకే పరిమితం కాగా, వరద పోటెత్తి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంటలు మత్తడి పోశాయి. గురువారం వరుణుడు కాస్త గెరువివ్వడంతో జనం కాస్త ఊపి
‘కాళేశ్వరం నుంచి ఒక ఎకరాకూ నీళ్లు రాలేదని ఒక పార్టీ ప్రచారం చేస్తది.. కాళేశ్వరానికి ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.95 వేల కోట్లు అయితే రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఇంకో పార్టీ అంటది. ఎవరికి నచ్చింది.. ఎవ
భద్రాద్రి జిల్లాలో ఇటీవల వచ్చిన గోదావరి వరదల వల్ల కలిగిన నష్టం రూ.129 కోట్లుగా తేలింది. ఈ మేరకు కలెక్టర్ అనుదీప్.. కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా జరిగిన నష్టాన్న
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు మున్సిపల్ శాఖ పరిధిలో రూ.379.45 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. భారీ వరదలకు రోడ్లు, మురుగు కాలువలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.75.89 కోట�
భారీ వర్షాలతో పశు సంపదను కోల్పోయిన గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. మద్దిమల్లతండాలో 24మంది రైతులకు చెందిన 80ఆవులు ఇటీవల మృతి చెందగా, ఒక్క�
కుంభవృష్టిగా కురిసిన వానలకు జిల్లా అతలాకుతలమైంది. వారం రోజులుగా సూర్యుడు కనిపించకుండా మబ్బులు పట్టేయడం, ముసురు కమ్ముకోవడంతో జన జీవనం స్తంభించింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా, చెరువులు, కుంటలు మత్