పర్వతగిరి పర్వతాల శివాలయ పునఃప్రతిష్ఠాపన వేడుకలు రెండో రోజు గురువారం కనుల పండువగా సాగాయి. ఉదయం సుప్రభాత సేవతో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శివాలయంలో ఉదయం వేద సృష్టి, దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలు �
ఆత్మచింతన తప్ప ఇతర చింతలు (ఆలోచనలు) పుట్టడానికి అవకాశం ఇవ్వకుండా, ఆత్మ నిష్ఠాపరుడై ఉండటమే తనను తాను దేవుడికి అర్పించుకోవడం. ఈశ్వరుడిపై ఎంత భారం మోపినా ఆయన దానిని భరిస్తాడు.
కార్తిక మాసానికి కౌముది మాసం అని పేరు. కౌముది అంటే వెన్నెల. శరదృతువులో నిర్మల ఆకాశంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. ఈ మాసంలో చేసే పూజ, అర్చన, దాన, జప, స్నాన, అభిషేకాదులు విశేష ఫలితాన్నిస్తాయి. కార్తిక వ్ర�
ఊరూరూ హరిహరుల నామస్మరణతో మార్మోగనున్నాయి. రాత్రిళ్లు దీపాల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభమైంది. శివకేశవులకు ప్రీతికరమైన మాసం వచ్చే నెల 23 వరకు కొనసాగనున్నది. ఈనెల
రమ శివుడికి ప్రీతి పాత్రమైన కార్తికమాసం మహిళలకు కూడా ఎంతో పవిత్రం. వేకువ జామున స్నానాలు, తులసి పూజలు, నోములు, ఉపవాసాలు భక్తి భావాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పూజా నియమాలు, వ్రతాల�
వకేశవులకు ప్రీతికరమైనది కార్తికమాసం. ఏటా దీపావళి మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో నెల రోజులపాటు ప్రజ లు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ మా సం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది.
శ్రావణ మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజామునుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించుక�
హైదరాబాద్: ద్రౌపది ముర్ము జీవితంలో విషాదాలు చాలానే ఉన్నాయి. 1984లో మొదటి కుమార్తె, 2010లో 25 ఏళ్ల కుమారుడు, 2013లో 28 ఏళ్ల వయసులో చిన్న కూతురు, 2014లో భర్త శ్యామ్ 55 ఏళ్ల వయసులో మరణించారు. ఆ సమయంలో ముర్ము తీవ్
Lord Shiva | ‘కాళి’ పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో కాళి మాత సిగరేట్ తాగుతున్నట్టుగా విడుదలైన పోస్టర్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది.