Akshay Kumar | అక్షయ్కుమార్, పరేష్రావల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓ మై గాడ్-2’. అమిత్రాయ్ దర్శకుడు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తొలిభాగం ‘ఓ మైగాడ్'లో అక్షయ్కుమార్ కృష్ణుడి పాత్
ఆదివారం పంజ్తరని, శేశ్నాగ్ ప్రాంతాల్లో ఆగి ఉన్న యాత్రికులను అనుమతించారు. వర్షాల కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మూడు రోజులపాటు యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
Saleshwaram | నల్లమల అడవుల్లో సాగించే ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరం.. ఎత్తైన కొండలు.. లోయలు.. పక్షుల కిలకిలరావాలు.. దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి. నల్లమలలో చెంచులే పూజారులుగ�
మంగళవారం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో భారీగా మంచు పేరుకుపోయింది. రెండు, మూడు రోజుల నుంచి భారీగా మంచు కురుస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ మంచు వల్ల ఆలయం చుట్టూ ఉన్న కొండలు శ్వేత వర్ణం�
ఉగాది నాడు మనం కాలాన్ని అర్చిస్తాం. మహావిష్ణువు ఆజ్ఞతో కాలం నడుస్తున్నది కనుక విష్ణుమూర్తిని, మహాకాలుడు కాబట్టి శివుడిని, మహాకాళి అయిన మహేశ్వరిని కాలానికి అధిపతులుగా పూజిస్తాం. సృష్టి స్థితి లయాలలో పాల�
పరిగి మండల పరిధిలోని సయ్యద్పల్లి గ్రామంలో ఆదివారం శివ పార్వతుల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య శివపార్వతుల కల్యాణం కనులపండువగా జరిగింది. పరిగి ఎమ్మెల్యే కొప్
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం కేతకీకి భక్తులు పోటెత్తారు. శనివారం మహాశివరాత్రి సందర్భంగా అమృత గుండంలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు