మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాళహస్తి క్షేత్ర పురాణం ఆధారంగా రూపొందుతోన్న ఈ భక్తిరసాత్మక చిత్రంలో ప్రభాస్ పోషిస్తున�
మండలంలోని పెద్దపల్లి గ్రామ సమీపం లో ఉన్న బుగ్గస్వామి గుట్టపై క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన శివలింగా న్ని పురావస్తు పరిశోధన శాఖ, ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి ఆదివారం పరిశీలించారు.
పరమాత్మ ఆదిమధ్యాంత రహితుడు. కాలం అనంతం. అనాది మాత్రమే అంతం కాగలుగుతుంది. కాబట్టి ఆదిమధ్యాంత రహితమైన కాలానికి, పరమాత్మకు అభేదం. పరమాత్మ సర్వవ్యాపి. సర్వత్రా వ్యాపించి ఉన్నదానికి పయనం అవసరం లేదు. కాబట్టి ని
Abhishekam | అభిషేకం అనగానే ఏ ద్రవ్యాలతో చేయాలి? మామూలు నీళ్లతోనా? కొబ్బరి నీళ్లతోనా? ఫలరసాలతోనా? పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన పదార్థాలతోనా? వీటిలో ఏది ఉత్తమం? ఏది శివుడికి అత్యంత ప్రీతికరం? ఇలాంటి ఎన్నో సందేహా�
‘ఓ జగదీశ్వరా! మహా ఫలితాన్నిచ్చే ఈ శివరాత్రి నాడు నేను చేసే నీ పూజలను నిర్విఘ్నంగా జరిగేలా చూడు. ముక్తిని కోరుతూ ఈ రోజు ఉపవాసం చేసి మరుసటి రోజున ఒక్కపొద్దు విడిచి భోజనం చేస్తాను. దయతో నన్నెప్పుడూ రక్షిస్తూ
Maha shivaratri 2024 | నిండుమనసుతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నవుతాడు. త్రికరణ శుద్ధితో రెండు చెంబుల నీళ్లు పోసి ‘ఓం నమః శివాయ’ అంటే అనుగ్రహిస్తాడు. మన కోరికలను అనుసరించి విశేషంగా అర్చిస్తే అవి వెంటనే సిద్ధిస్�
Maha shivaratri 2024 | శివరాత్రి ప్రతినెలా వస్తుంది. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని ‘మాస శివరాత్రి’ అంటారు. సంవత్సరంలో పదకొండో నెల అయిన మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాత్రం ‘మహాశివరాత్రి’గా వ్యవహరిస్తారు.
MahaShivaratri Special | శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసం, జాగరణ చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడని నమ్ముతారు. అందుకే శివరాత్రి నాడు నిష్టతో ముక్కంటిని ఆరాధిస్తారు. ఓం నమఃశివాయ అన
పరమేశ్వరుడు పరమ దయాళువు. ప్రకృతిలోని ప్రతి అణువూ ఆయన స్వరూపమే. ఆయనకు అధీనమే. కానీ, ఆ స్వామి దేనికీ కట్టుబడలేదు. కనీసం కట్టుబట్టలు కూడా విలాసవంతమైనవి స్వీకరించడు.
‘శంభు’ అనే ఓ భక్తిరస సంగీత వీడియో సాంగ్ ఈ నెల 5వ తేదీ సోమవారం (నేడు) విడుదల కానున్నది. ఈ వీడియోలో హిందీ అగ్ర నటుడు అక్షయ్కుమార్ శివభక్తుడిగా నటించారు.
Lord Shiva | ఒడిశాలోని జైపూర్ జిల్లాలో 123 అడుగుల ఎత్తులో శివుడు కొలువుదీరాడు. ఈ విగ్రహాన్ని మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.
‘రత్నైః కల్పిన మానసం హిమజలైః స్నానం చ దివ్యాంబరం’ అని మొదలయ్యే ఆది శంకరుల శివ మానస పూజా స్తోత్రంలో అన్నీ హృత్కల్పితాలుగా పేర్కొన్నారు. ‘హే పశుపతీ! హిమజలంతో స్నానం చేసి, దివ్య వస్ర్తాలు ధరించినావని, రత్నా�