ఈ సృష్టి మొత్తం శివుడి ఆట. సచేతనత్వం చేస్తున్న నృత్యం.. కొన్ని కోట్ల రకాల జీవ జాతులుగా కనిపించే ఒకే బీజం. ప్రపంచం మొత్తం నిష్కళంకమై, అద్భుతమైన లయలో సంచరించడమే శివుడు. ఆయన ఆద్యంతమైన, సనాతనమైన, శాశ్వతమైన శక్త�
Maha Shivaratri 2022 | మహా శివరాత్రి భారతదేశ ఆధ్యాత్మికతలో ఎంతో ప్రముఖమైంది. భారతీయ సంస్కృతిలో ప్రతి రోజూ పండుగే! ఈ పర్వాలు వేర్వేరు కారణాల కోసం, జీవితంలోని వేర్వేరు ప్రయోజనాల కోసం నిర్దేశించినవి. చారిత్రక సంఘటనలు, వి�
నేటి నుంచి భూ కైలాస్లో బ్రహ్మోత్సవాలు సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం ప్రత్యేక ఆకర్షణగా ద్వాదశ జ్యోతిర్లింగాలు తాండూరు రూరల్, ఫిబ్రవరి 26 : శివరాత్రి పండుగ సందర్భంగా భూ కైలాస్ ఆలయం సుందరంగా ముస్తాబైం�
Abhishekam | అభిషేకం అనగానే ఏ ద్రవ్యాలతో చేయాలి? మామూలు నీళ్లతోనా? కొబ్బరి నీళ్లతోనా? ఫలరసాలతోనా? పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన పదార్థాలతోనా? వీటిలో ఏది ఉత్తమం? ఏది శివుడికి అత్యంత ప్రీతికరం? ఇలాంటి ఎన్నో సందేహా�
ఆది నుంచి అంతం వరకు మానవ జీవితమంతా స్వచ్ఛంగా, సంస్కార ప్రవాహంగా సాగాలన్నది సనాతన ధర్మం ఉద్దేశం. నిరపేక్ష ఆత్మానంద ప్రాప్తితో, వాసనాక్షయంతో జన్మరాహిత్యం పొందాలన్నది భారతీయ రుషుల అవగాహన, ఆదర్శం, ఆశయం. అదే బ
పరమేశ్వరుడే ఈ ప్రపంచాన్ని సృష్టించి, రక్షించి, నశింపజేస్తాడు. సృష్టి స్థితి లయలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సృష్టి ఏర్పడటానికి ముందు ముఖ్యంగా మూడు తత్త్వాలున్నాయి. పరమేశ్వర తత్త్వం, జీవాత్మ తత్తం, ప్ర�
నేను అనే అస్తిత్వపు అనుభూతిని, చైతన్యపు విభూతిని అనంతత్వంలోకి, అమృతత్వంలోకి విస్తరింపజేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన. సారభూతంగా ఆ విస్తరణమే శ్రేయస్సు. లౌకిక జీవితంలో దానికి ఉప ఫలంగా కలిగే దుఃఖవిముక్తి, సుఖప�
కీసర, నవంబర్ 22 : కీసరగుట్ట పరిసరాలు శివభక్తులతో కోలాహలంగా మారాయి. కార్తిక మాసోత్సవంలో భాగంగా కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తికమాసం మూడవ సోమవా
పంచామృతాలతో పూజలు భక్తులతో కిక్కిరిసిన కీసరగుట్ట శివనామ స్మరణతో మార్మోగిన గుట్ట కీసర, నవంబర్ 14: కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. కార్తిక మాసోత్సవంలో భాగంగా శి
ఒక వ్యక్తి మానసిక ఎదుగుదల సుమారుగా స్థిరపడేటప్పటికి, అతని సాధారణ వైఖరి కూడా స్థిరపడుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక సందర్భంలో ఎలా ప్రతిస్పందిస్తాడన్నది మనం ముందే కొంత ఊహించవచ్చు. దానినే ఆ వ్యక్తి స్వభావంగా పర�
vemulawada temple history | దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ వెయ్యేండ్ల చారిత్రక ఆధారాలతో ఇప్పుడు మన ముందు నిలిచింది. పౌరాణిక ప్రాశస్త్యాలలో యుగయుగానికి దీని గొప్పతనం కనబడుతోంది. ఆదిమ మానవులు మొదలు ఆధునికుల వరకు తిరుగ
సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మా తద్వస్తు తస్యతత్ఈశ్వరత్వం జీవత్వముపాధిద్వయ కల్పితం॥ అంటుంది వేదాంత పంచదశి. సత్యం, జ్ఞానం, అనంతం అనే లక్షణాలతో పేర్కొన్న పరబ్రహ్మం ఏది కలదో అదే వస్తువు (పరమార్థం). ఆ పరబ్రహ్మ�
ఇటీవలి కొన్ని సంఘటనలు చూస్తే మానవాళిపై ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటున్నదనిపిస్తున్నది. 2013లో కేదార్నాథ్ దుర్ఘటన, 2019లో కేరళలో వరద విధ్వంసం, 2020లో తెలంగాణలో కురిసిన కుండపోత వర్షాలు, 2021లో జరిగిన రుషిగంగా నది