మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం శివాలయం పక్కన మట్టిలో పురాతన శివుడి విగ్రహం ( Lord Shiva idol ) బయటపడింది. శనివారం పిల్లలు ఆడుకుంటున్న సమయంలో రాగితో తయారుచేసిన శివుడి విగ్రహం కనిపించినట్టు పూజారి ప్రణీత్ తెలిపారు. ఇది సుమారు నాలుగు వందల ఏండ్ల నాటిదని భావిస్తున్నామన్నారు.
– డోర్నకల్