శ్రావణ మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజామునుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించుక�
హైదరాబాద్: ద్రౌపది ముర్ము జీవితంలో విషాదాలు చాలానే ఉన్నాయి. 1984లో మొదటి కుమార్తె, 2010లో 25 ఏళ్ల కుమారుడు, 2013లో 28 ఏళ్ల వయసులో చిన్న కూతురు, 2014లో భర్త శ్యామ్ 55 ఏళ్ల వయసులో మరణించారు. ఆ సమయంలో ముర్ము తీవ్
Lord Shiva | ‘కాళి’ పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో కాళి మాత సిగరేట్ తాగుతున్నట్టుగా విడుదలైన పోస్టర్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది.
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధి ఆదివారం భక్తులతో కళకళలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకు�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 50వేల మంది తరలిరాగా
పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్టపైన ఉన్న శివాలయం వద్ద ప్రతి సోమవారం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంలో మ�
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం శివాలయం పక్కన మట్టిలో పురాతన శివుడి విగ్రహం బయటపడింది. శనివారం పిల్లలు ఆడుకుంటున్న సమయంలో రాగితో తయారుచేసిన శివుడి విగ్రహం కనిపించినట్టు పూజారి ప్రణీత్ �