ఒక వ్యక్తి మానసిక ఎదుగుదల సుమారుగా స్థిరపడేటప్పటికి, అతని సాధారణ వైఖరి కూడా స్థిరపడుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక సందర్భంలో ఎలా ప్రతిస్పందిస్తాడన్నది మనం ముందే కొంత ఊహించవచ్చు. దానినే ఆ వ్యక్తి స్వభావంగా పర�
vemulawada temple history | దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ వెయ్యేండ్ల చారిత్రక ఆధారాలతో ఇప్పుడు మన ముందు నిలిచింది. పౌరాణిక ప్రాశస్త్యాలలో యుగయుగానికి దీని గొప్పతనం కనబడుతోంది. ఆదిమ మానవులు మొదలు ఆధునికుల వరకు తిరుగ
సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మా తద్వస్తు తస్యతత్ఈశ్వరత్వం జీవత్వముపాధిద్వయ కల్పితం॥ అంటుంది వేదాంత పంచదశి. సత్యం, జ్ఞానం, అనంతం అనే లక్షణాలతో పేర్కొన్న పరబ్రహ్మం ఏది కలదో అదే వస్తువు (పరమార్థం). ఆ పరబ్రహ్మ�
ఇటీవలి కొన్ని సంఘటనలు చూస్తే మానవాళిపై ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటున్నదనిపిస్తున్నది. 2013లో కేదార్నాథ్ దుర్ఘటన, 2019లో కేరళలో వరద విధ్వంసం, 2020లో తెలంగాణలో కురిసిన కుండపోత వర్షాలు, 2021లో జరిగిన రుషిగంగా నది
శ్రీనగర్, జూలై 6: కరోనా కారణంగా అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకోలేకపోతున్న వారి కోసం దేవస్థానం బోర్డు ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. మంచు శివలింగానికి మీ పేరిట ప్రత్యేక పూజలు చేయించే సౌలభ్యాన�
హైదరాబాద్: అమెరికాకు చెందిన పీవ్ రీసర్చ్ సెంటర్ ఇండియాలో విభిన్న మతాలపై సర్వే చేపట్టింది. హిందువులు కొలుస్తున్న తమ ఇష్టదైవాలపై ఆ సర్వేలో ఓ నివేదికను పొందుపరిచారు. హిందువుల్లో పాలపుర్ దే
దుఃఖంతో మనిషికి ఏర్పడిన సంబంధమే ‘బంధం’. దుఃఖం నుంచి శాశ్వతంగా వైదొలగడమే ‘మోక్షం’. బంధమోక్షాలు జీవులకే తప్ప, రాయికీ రప్పకూ కలుగవు. ధర్మాధర్మ ప్రవృత్తుల వల్ల జన్మ సిద్ధిస్తుంది. జన్మవల్ల దుఃఖం కలుగుతుంది. �
‘దక్ష చరిత్ర’ ‘ధర్మ’ పురుషార్థాన్ని వ్యతిరేక ముఖంగా వ్యాఖ్యానించేదని ప్రారంభంలోనే చెప్పుకొన్నాం. అంతటికి ఆధారం ఆదిదేవుడే కనుక ధర్మం ఫలించాలన్నా ఆయన ఆశ్రయం, అనుగ్రహం అనివార్యం. దైవాన్ని దూషించి చేసే ధర
న్యూఢిల్లీ: హిందువుల మనోభావాలను ఇన్స్టాగ్రామ్ దెబ్బతీస్తున్నట్లు ఢిల్లీకి చెందిన బీజేపీ నేత ఫిర్యాదు చేశారు. జిఫ్ ఫార్మాట్లో శివుడిని అనుచిత రీతిలో ఆ యాప్ చిత్రీకరించినట్లు మనీష్ సింగ్ ఆరో�
దక్షుని నిందా భాషణాలు పైకి అనుచితంగా దూషణాలుగా అనిపించినా అర్ధాంతరంలో- (వ్యాజ స్తుతి అలంకారం- నిందనంలో వందనం) మరో విధంగా సముచితాలై సదాశివునికి ముదావహంగా సద్భూషణాలే అయ్యాయి. అందమైన ఇందు (చంద్ర) కళాధరునికి,
హుజురాబాద్: మండలంలోని సిర్సపల్లి శ్రీరాజరాజేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా గురువారం శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామునే గర్భగుడిలోని శివుడికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలం�
గుడివాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శివరాత్రి ఉత్సవాల్లో సీఎం జగన్
శివుడికి ప్రీతికరమైన నాగలింగం పూలు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయ ఆవరణలో పూశాయి. గార్డెన్లో మూడు నాగలింగం చెట్లు ఉండగా, రెండింటికి పూలు పూస్తున్నాయి. కొమ్మలకు కాకుండా చెట్ట�