Bhupesh Baghel : దేశంలో ఏడాదిలోగా మధ్యంతర ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నేత, చత్తీస్ఘఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ పేర్కొన్నారు.
Chidambaram : ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో తనను మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో పోల్చుకుంటున్నారు కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అన్నారు.
బీజేపీని ఓడించారనే కసితో అయోధ్య ప్రజలను కాషాయ పార్టీ కార్యకర్తలు, నేతలు వేధిస్తున్న తీరు దుర్మార్గమని, అవధ్ ప్రాంత వాసిగా తాను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివ�
పార్లమెంట్లో రాహుల్ గాంధీని విపక్ష నేతగా ఎన్నుకోవాలనే డిమాండ్ను కాంగ్రెస్ నేత శశి థరూర్ సమర్ధించారు. తాను పలు ఇంటర్వ్యూలో ఇదే డిమాండ్ను ముందుకు తెచ్చానని గుర్తుచేశారు.
స్టాక్ మార్కెట్లో మదుపు చేసే ఐదు కోట్ల కుటుంబాలకు ప్రధాని, కేంద్ర హోమంత్రి ఎందుకు పెట్టుబడి సలహాలు ఇచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వారి పని పెట్టుబడి సలహాలు ఇవ్వడమా అన�
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఎన్సీపీ-ఎస్సీపీ నేత సుప్రియా సూలే నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోవడం, యూపీలో సీట్ల సంఖ్య తగ్గడంపై ఆ రాష్ట్ర మంత్రి దయాశంకర్ సింగ్ స్పందించారు.